chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :బాపట్లలో ఘనంగా క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలుసీబీ జెడ్ చర్చ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్–శిరీష

Bapatla :-ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్లు, దైవజనులు, క్రైస్తవ సోదర సోదరీమణులు మరియు ప్రజలకు అతిథులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని సమాజ శాంతి, సౌభాగ్యం కోసం ఆకాంక్షించారు.

Bapatla Local News :బాపట్లలో ఘనంగా క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలుసీబీ జెడ్ చర్చ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్–శిరీష

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు గారు మాట్లాడుతూ, “ఎల్లలులేని సంతోషాలను బహూకరించే పర్వదినమే క్రిస్మస్. ఏసుక్రీస్తు పుట్టిన ఈ పవిత్రమైన రోజును అందరూ ఆనందంగా జరుపుకోవాలి” అని అన్నారు. అందరిపట్ల కృతజ్ఞత, ప్రేమను కలిగి ఉండటం, ప్రజలతో సంతోషాలను పంచుకోవడమే క్రిస్మస్ అసలైన సారాంశమని తెలిపారు.

Bapatla Local News :బాపట్లలో ఘనంగా క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలుసీబీ జెడ్ చర్చ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్–శిరీష

లోక రక్షకుడు, కరుణామయుడు అయిన ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. అందరూ సుఖసంతోషాలతో జీవించాలన్నదే క్రీస్తు బోధనల మూలసారం అని చెప్పారు. ప్రేమ, శాంతి ద్వారా ఏదైనా సాధ్యమని క్రీస్తు తన జీవితంతో ఆచరించి చూపారని తెలిపారు.

నేటి యువత ఏసుక్రీస్తు బోధనలను ఆదర్శంగా తీసుకుని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో చర్చ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.Bapatla Local News

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker