chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :జిట్టా శ్రీనివాసరావును పరామర్శించిన మందపాటి ఆంద్రేయ

బాపట్ల:జనవరి:-సోమవారం మంగళగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిట్టా శ్రీనివాసరావును రాష్ట్ర నాటక కళా పరిషత్ కార్పొరేషన్ డైరెక్టర్ మందపాటి ఆంద్రేయ పరామర్శించారు. గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం బాపట్లకు చేరుకున్న జిట్టాను భీమావారి పాలెంలోని ఆయన నివాసంలో ఆంద్రేయ కలిశారు.

విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై తిరిగి బాపట్లకు వస్తుండగా జిట్టా శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిసింది.TODAY BAPATLA NEWS

ఈ సందర్భంగా మందపాటి ఆంద్రేయ మాట్లాడుతూ, జిట్టా శ్రీనివాసరావు త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. పార్టీకి, ప్రజలకు ఆయన సేవలు మరింత అవసరమని పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker