chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Parchuru local News :ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్న ఏలూరి క్యాంపు కార్యాలయం ప్రతినిధులు

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక ఊతం లభిస్తోంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి సిఫారసు మేరకు అత్యవసర చికిత్స నిమిత్తం తనుబొద్దువారిపాలెం గ్రామానికి చెందిన దొడ్డ అంజమ్మకు LOC ద్వారా రూ.84,000 చెక్కును మంజూరు చేశారు.

ఈ చెక్కును ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఏలూరి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారికి నాయకులు, క్యాంపు కార్యాలయ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేదల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, అవసరంలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం సహాయం అందిస్తామని తెలిపారు.Bapatla Local News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు ఎప్పుడూ ముందుంటారని, ఇకపై కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయాన్ని అందేలా చర్యలు తీసుకుంటామని క్యాంపు కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker