chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla PGRS: 39 Grievances Resolved in Effective Public Outreach || బాపట్ల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: 39 అర్జీల స్వీకరణ

Bapatla PGRS: 39 Grievances Resolved in Effective Public Outreach || బాపట్ల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: 39 అర్జీల స్వీకరణ

జిల్లా ఎస్పీ శ్రీ బి.బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన డిఎస్పీ పి.జగదీష్ నాయక్ గారు.

సమస్యలు విన్నవించుకున్న 39 మంది అర్జీ దారులు

ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సీసీఎస్ డిఎస్పీ పి.జగదీష్ నాయక్ గారు నిర్వహించారు.

తమ సమస్యలను వెల్లబుచ్చుకోవడానికి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను విని, వారు ఇచ్చిన అర్జీలను పరిశీలించారు. వారి సమస్యలను చట్ట పరిధిలో విచారించి పరిష్కారం చూపుతామని తెలిపారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలు, ఇతర పలు సమస్యలతో మొత్తం 39 మంది తమ అర్జీలను అందజేసినారు.

ఈ కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పి పి.జగదీష్ నాయక్ గారు, పి.జి.ఆర్.ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ పి.ప్రభాకర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Bapatla PGRS: 39 Grievances Resolved in Effective Public Outreach || బాపట్ల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: 39 అర్జీల స్వీకరణ

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker