chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

visakha Local News :విశాఖ‌ పోలీస్ ప‌రేడ్ మైదానంలో77వ గ‌ణతంత్ర‌ దినోత్స‌వ వేడుక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి

విశాఖపట్నం, జనవరి 25:- పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

visakha Local News :విశాఖ‌ పోలీస్ ప‌రేడ్ మైదానంలో77వ గ‌ణతంత్ర‌ దినోత్స‌వ వేడుక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఉద్దేశాలు, సాధించిన ఫలితాలను ప్రజలకు తెలియజేసే విధంగా ఎనిమిది శాఖల ఆధ్వర్యంలో శకటాలు, మరో ఎనిమిది శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. పరేడ్ నిర్వహణకు రక్షణ బలగాలకు శిక్షణ అందించడంతో పాటు ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు.

వేడుకల సందర్భంగా వివిధ సంక్షేమ పథకాల కింద 13,113 మంది లబ్ధిదారులకు రూ.809.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను కలెక్టర్ చేతుల మీదుగా అందజేయనున్నారు. అదేవిధంగా సుమారు 500 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేయనున్నారు.

visakha Local News :విశాఖ‌ పోలీస్ ప‌రేడ్ మైదానంలో77వ గ‌ణతంత్ర‌ దినోత్స‌వ వేడుక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలోని ఎనిమిది పాఠశాలలకు చెందిన 440 మంది విద్యార్థులు దేశభక్తిని చాటుతూ సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రధాన వేదికను పూలతో అలంకరించడంతో పాటు పరిశుభ్రత చర్యలు చేపట్టారు. అతిథులు, ప్రజలు ఆశీనులయ్యేందుకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

visakha Local News :విశాఖ‌ పోలీస్ ప‌రేడ్ మైదానంలో77వ గ‌ణతంత్ర‌ దినోత్స‌వ వేడుక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి

స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ విశాఖ, మహిళా సాధికారత, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను ప్రతిబింబించేలా శకటాలు, స్టాళ్లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.Amaravathi local News

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker