ఆంధ్రప్రదేశ్
తోడల్లుడు పుస్తకావిష్కరణలో:చంద్రబాబు
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన “ప్రపంచ చరిత్ర” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ,కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఎంపి దగ్గుబాటి పురందరేశ్వరి , మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ రంగాల ప్రముఖులు