chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

VISHAKAPATNAM NEWS:విశాఖ తీరానికి భారీ ఎల్‌పీజీ, చమురు నౌకలు- ఇంధన కష్టాల వేళ ఊరట

విశాఖపట్నం తీరానికి భారీ ఎల్‌పీజీ మరియు చమురు నౌకలు చేరుకోవడం స్థానిక యంత్రాంగానికి పెద్ద ఊరటనిచ్చింది. చమురు, గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో, భారీ నిల్వలతో ఈ నౌకలు రావడం గమనార్హం. ప్రధానంగా ‘బిర్చ్’ అనే భారీ ఎల్‌పీజీ నౌక హార్బర్ మౌత్‌కు చేరుకుని అక్కడ లంగరు వేయగా, ‘ఎంటీ పెట్రాయిట్’ అనే చమురు నౌక ఇప్పటికే విశాఖ పోర్టుకు చేరుకుంది. ఈ భారీ నిల్వల రాకతో ఇంధన కొరత తీరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.VISHAKAPATNAM NEWS:సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లపై ఇన్చార్జి మంత్రి సమీక్ష

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker