క్రికెట్ బెట్టింగ్ లతో యువత చెడు మార్గాలలో నడవకూడదని బెట్టింగ్ లు చేసిన , ప్రోత్సహించిన నేరమే అవుతుందని అలంటి వారిపై చర్యలు తీసుకొంటామని పలమనేరు పట్టణ సి.ఐ. నరసింహారాజు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశం లో తెలిపారు . ఈ సందర్భంగా నగరం లో ప్రత్యేక టీం లతో నిగా ఏర్పాటు చేయటం జరిగిందని ఐపీఎల్ బెట్టింగ్లకు ఎవరైతే పాల్పడతారో వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు
Read Next
April 4, 2025
Kuppam:దౌర్జన్యంగా తన భూమిలోని తైలం చెట్లను నరికేసారంటూ రైతు సుబ్రహ్మణ్యం ఆవేదన…
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.