GUNTUR DISTRICT NEWS: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Karthik

గుంటూరు చిలకలూరి పేట హైవే పై భారీ ప్రమాదం. సత్య సాయి ట్రస్ట్ ఎదురుగా ఉన్న హైవే పై ఘటన. పరస్పరం ఢీకొన్న ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు, మరియు టాటా ఏసీ వాహనాలు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. టాటా ఏసీ డ్రైవర్ కు భారీగా గాయాలు పరిస్థితి విషమం.

Author
Share This Article
Leave a review