Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

AP NEWS: బాధిత మహిళలకు నేషనల్ కమిషన్ అండగా ఉంటుంది

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు లో మహిళా బాధితుల నుండి వినతి పత్రాలు సేకరించారు. మహిళలకు సంబంధించిన పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా మహిళా కమిషన్ పనిచేస్తుందని చెప్పారు. మహిళలు ఎలాంటి వివక్షతకు గురైన తక్షణమే మహిళా కమిషన్ ని సంప్రదించాలని సూచించారు. మహిళలకు సంబంధించిన కేసులో పరిష్కారంలో నిర్లక్ష్యం వ బాధ్యులపై చర్యలు తప్పని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ, ఇతర ప్రముఖులు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button