ఆంధ్రప్రదేశ్
GUNTUR NEWS :Udupi Sri Krishna Peethadhipathi to arrive in Guntur on June 19:ఉడిపి శ్రీకృష్ణ పీఠాధిపతి గుంటూరు రాక జూన్ 19
GUNTUR NEWS :ఉడిపి : గుంటూరు న్యూస్ :ఉడిపి శ్రీకృష్ణ మఠం గురు జి శ్రీ వేద వర్ణన తీరుతు 1008. గుంటూరు నగరణానికి ఈ నెల 19 వతేది రానున్నారు గుంటూరు నగరంలోని బ్రాడీ 4/19 లో వుంటువండఁ శ్రీ రాఘ వేంద్రస్వామి వారి బృందావనము 14 వ వార్షికోత్సవ సందర్భంగా జూన్ 19 , 20 వ తేదీలలో పీఠం వేయుచున్నారు . స్వామి వారి ఆసిస్సులు కొరకు భక్తులు సందర్శిచి స్వామి వారి ఆసిస్సులు పాండవాల్సింది బృందావన నిర్వాహకులు భక్తులు ను కోరారు .