Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Parchur:కంచర్ల రామయ్య మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సంతాపం

సీనియర్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు లోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య గారి మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.విద్యాభివృద్ధికి సమాజాభివృద్ధికి, రామయ్య కృషి మరువలేనిదన్నారు.వివిధ దినపత్రికల్లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన రామయ్య పలు సమస్యలపై తన కలం ద్వారా ప్రజల గళాన్ని వినిపించారన్నారు. ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఎందరి నో జర్నలిస్టులు గా తీర్చిదిద్ది, యూనియన్ లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. రామయ్య మృతి ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button