ఆంధ్రప్రదేశ్ఏలూరు
ఏలూరు జిల్లా చింతలపూడి:”ఆరోగ్యానికి యోగా ఒక ఔషధం”…
11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మాసోత్సవాలను పురస్కరించుకొని శనివారం చింతలపూడి సబ్ జైలు ప్రాంగణంలో వేదిక గా నిర్వహిస్తున్న యోగా కార్య క్రమంనకు ముఖ్యఅతిథిగా ఎర్రగుంటపల్లి పిహెచ్సి డాక్టర్ ఎన్ గీత హాజరవ్వగా చింతలపూడి సబ్ జైలు సూపర్ండెంట్ కృపానందం యోగ గురువు సూరారెడ్డి సోషల్ వర్కర్ మహమ్మద్ అక్బర్ ఆలీ, లాయర్ వెంకటేష్, పిఎల్వి ప్రవీణ్ కుమార్, హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు, సబ్ జైలు సిబ్బంది పాల్గొన్నారు