ఆంధ్రప్రదేశ్
IT Minister Nara Lokesh visited Parchur MLA Eluru Sambasiva Rao
ఈరోజు పర్చూరు నియోజకవర్గంలో ఉదయం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు విద్య శాఖ మంత్రి కోటిపాటి రవికుమార్ వేగేసి నరేంద్ర వర్మ మరియు కార్యకర్తలు ఘనంగా పూల దండలు స్వాగతం పలికారు