ఆంధ్రప్రదేశ్
General Assembly meeting to resolve issues
ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ షేక్ నర్గీస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ పరిధిలోని అభివృద్ధి కార్యకలాపాలను సభ్యులకు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ప్రసాదరావు,
జడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణమ్మ , ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు