chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

REPALLE NEWS:అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి- అసోసియేషన్ డిమాండ్

రేపల్లె: అగ్రిగోల్డ్ బాధితులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ కాలపు కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రేపల్లె ఏరియా కన్వీనర్ గొట్టుముక్కల బాలాజీ డిమాండ్ చేశారు. సోమవారం రేపల్లెలోని సిపిఐ కార్యాలయంలో చిలకాల శ్రీనివాసరావు అధ్యక్షతన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం నిర్వహించారు.

REPALLE NEWS:అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి- అసోసియేషన్ డిమాండ్

ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. ఇటీవల విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసన దీక్షల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కాయకష్టం చేసి దాచుకున్న సొమ్మును అగ్రిగోల్డ్ యాజమాన్యం కాజేయడంతో బాధితులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 11 ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నా, తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆయన విమర్శించారు.

ప్రధాన డిమాండ్లు:

  • బాధితుల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి.
  • అగ్రిగోల్డ్ ఆస్తులను వెంటనే అటాచ్ చేసి, వేలం ద్వారా వచ్చిన సొమ్మును కంపెనీ డేటా ప్రకారం బాధితులకు చెల్లించాలి.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు షేక్ ఖాదర్, కె. లక్ష్మణ్, రామ్మోహన్ రావు, సహదేవుడు, పి. శ్రీనివాసరావు, వి. సోమశేఖర్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.GUNTUR NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker