అమరావతి
-

మహిళలు పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిద్ధంగా ఉంది రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి: 17 సెప్టెంబర్ 2025: మహిళలను పారిశ్రామికంగా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, ఇదే క్రమంలో సెర్ప్ ద్వారా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేసే…
Read More » -

త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపం
అమరావతి : 17- 09 2025 వెనుకబడిన తరగతుల ఆత్మాభిమానం నిలిపేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో బీసీ రక్షణకు తుది రూపం తీసుకురానున్నట్లు రాష్ట్ర…
Read More » -

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్, నిర్మాణంనమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్ 14: రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని, అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా…
Read More » -

ఎన్టీఆర్ విగ్రహం నమూనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, సెప్టెంబరు 13: తెలుగువారి ఆత్మగౌరవం- ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం…
Read More » -

ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్సుపై శనివారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
అమరావతి, సెప్టెంబరు 13:ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దానికి అనుగుణంగానే మంత్రులు,…
Read More » -

అమరావతిలో నిర్వహించిన వే 2 న్యూస్ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు-భావితరాల కోసమే విజన్
శరీరానికి పోషకాల లాగే సమాజానికి మంచి పాలసీలు అవసరం,ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి అన్స్టాపబుల్,వచ్చే మూడేళ్లలో అమరావతి ఇన్ఫ్రా – 2027 డిసెంబర్కు పోలవరం పూర్తిసాగునీటితో…
Read More » -

మెదచల్లో మత్తు మందుల తయారీ కేంద్రంపై దాడి – కోట్ల రూపాయల విలువైన నిల్వ స్వాధీనం|| Illegal Drug Manufacturing Unit Busted in Medchal – Huge Stocks Seized
మెదచల్–మల్కాజగిరి జిల్లాలోని గజులరామారం పరిధిలో అక్రమంగా మత్తు మందులు తయారు చేస్తున్న యూనిట్ను అధికారులు దిండామీద పడేశారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా డ్రగ్ నియంత్రణ సంస్థ (డీసీఏ)…
Read More » -

పుష్ప 3: ది రాంపేజ్ ఖరారు చేసిన సుకుమార్.. SIIMA 2025లో ప్రకటనటైటిల్ || Pushpa 3: The Rampage Confirmed by Sukumar at SIIMA 2025
“పుష్ప” సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కలగలిసి ఈ సినిమాను పాన్…
Read More » -

మీరట్ నగరంలో మహిళల్లో భయం – ‘నగ్న గ్యాంగ్’ కలకలం, డ్రోన్లతో నిఘా||Nude Gang Creates Panic in Meerut – Women Fearful, Police Use Drones for Surveillance
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరం పరిసరాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలు అక్కడి మహిళల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ‘‘నగ్న గ్యాంగ్’’ పేరుతో కొంతమంది వ్యక్తులు రాత్రి వేళల్లో,…
Read More » -

అమరావతిలో రాజధాని ప్రాంత రైతుల నిరసనలు, మందడంలో కొనసాగుతున్న ఆందోళనలుటైటిల్ ||Farmers’ Protests in Amaravati Capital Region Continue in Mandadam
అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు ఉధృత రూపం దాల్చుతున్నాయి. మందడం గ్రామంలో రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. రాజధాని తరలింపు నిర్ణయాన్ని…
Read More » -

హరీష్ రావు కేసీఆర్ను కలసిన రాజకీయ ప్రాధాన్యం||Harish Rao’s Political Significance in Meeting with KCR
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా నిలిచింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) మధ్య జరిగిన…
Read More » -

అమరావతిలో ఆగస్టు 29న జాబ్ మేళా||Amaravati Job Mela on August 29 – 300+ Vacancies
అమరావతి యువతకు మంచి అవకాశాలు లభించేలా ఈనెల 29న ఒక భారీ జాబ్ మేళా జరుగుతోంది. రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ జాబ్…
Read More » -

“అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్.. AP లో టెక్ విప్లవానికి శ్రీకారం!”“Amaravati Quantum Valley Declaration: AP’s Big Step Towards Tech Revolution!”
అమరావతి నుండి విప్లవాత్మక టెక్నాలజీ శకం ప్రారంభం..! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతిని గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ హబ్గా మార్చే దిశగా కీలక నిర్ణయం…
Read More » -

“ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులకు చంద్రబాబు శుభవార్త!”AP CM Chandrababu’s Big Step for Mango Farmers!”
అమరావతి నుండి ఒక శుభవార్త: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మామిడి రైతులను కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని మామిడి రైతులు…
Read More » -

Bapatla MLA Vegesana Narendra Varma meets Chief Minister Chandrababu Naidu
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆదివారం ఉండవల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి…
Read More » -

ఏపీ ఈఏపీసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – కీలక తేదీలు ఇవే||AP EAPCET 2025 Counselling Schedule Released – Key Dates Here
ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా…
Read More » -

British Deputy High Commissioner Gareth Win Owen met Minister Narayana in Amaravati.
అమరావతి అభివృద్ధిలో కలిసి పనిచేస్తాం అమరావతిలో మంత్రి నారాయణని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ కలిశారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న…
Read More » -

Two women donated 4 bracelets and cash for the construction of the capital Amaravati
రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు 4 చేతి గాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఆలోచనతో తమవంతు సాయం అందిస్తున్నట్లు…
Read More » -

Amaravathi News: బెలూం గుహలకు జీఎస్ఐ గుర్తింపు దక్కడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం :Amaravathi News: Minister Kandula Durgesh is happy about the GSI recognition of Belum Caves
పురాతన సంస్కృతీ, వారసత్వానికి బెలుం గుహలు ప్రతీకని వెల్లడి అంతర్జాతీయ స్థాయిలో బెలూం గుహలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తామని హామ అమరావతి: పురాతన సంస్కృతీ, వారసత్వానికి ప్రతీక…
Read More » -

కోటి మంది లబ్దిదారులు దాటే విధంగా రెండో విడత ధీపం-2 అమలు•అర్హులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలిరాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
కోటి మంది లబ్దిదారులు దాటే విదంగా రెండో విడత ధీపం-2 పథకాన్ని రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభించడం జరిగిందని, అర్హులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని…
Read More »


















