అమరావతి
-

అక్షయపాత్ర భోజనంతో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఆనందోత్సాహం:-మంత్రి నారా లోకేష్కు విద్యార్థుల ధన్యవాదాలు
అమరావతి, అక్టోబర్ 8: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందుబాటులోకి రావడంతో విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల…
Read More » -

అమరావతిలో మున్సిపల్ అధికారులతో మంత్రి నారాయణ వర్క్షాప్
అమరావతి: 07-10-25: రాష్ట్ర పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలోని మున్సిపల్…
Read More » -

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ భారీ ఆందోళనల పిలుపు
అమరావతి, అక్టోబర్ 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ…
Read More » -

రాష్ట్రానికి రావాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ నిధులు విడుదల చేయాలివిదేశీ విద్య పథకానికి కేంద్రం 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి: మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
అమరావతి, అక్టోబర్ 6:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పెండింగ్ నిధులు రూ.34 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ…
Read More » -

ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ తప్పనిసరి: సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్ 25:రాష్ట్రంలో ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ నిర్వహణ తప్పనిసరిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయం సమీపంలో…
Read More » -

మహిళలకు గార్మెంట్ పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు,టైలరింగ్ శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు – మంత్రి ఎస్. సవిత
అమరావతి:25 9 25 :- మహిళా సాధికారితపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం, గార్మెంట్ పరిశ్రమల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర బీసీ సంక్షేమ…
Read More » -

పవన్ OG కోసం మరో జీవో… ప్రీమియర్ షోలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
అభిమానుల్లో జోష్ పెంచుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక జీవో జారీ చేసింది. ఈసారి మరింత…
Read More » -

ఆరోగ్యాంధ్ర లక్ష్య సాధనలో కీలక అడుగులు: సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్ 23:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా మార్చే దిశగా ప్రభుత్వం శ్రద్ధగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో…
Read More » -

అమరావతిలో రీజనల్ ఆఫీసులు ఏర్పాటు చేయండి: బ్యాంకులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
అమరావతి, సెప్టెంబర్ 23:రాష్ట్ర రాజధాని అమరావతిలో రీజనల్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని, అలాగే అక్కడ చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వాములవ్వాలని బ్యాంకింగ్ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Read More » -

మెడికల్ కాలేజీలపై చౌకబారు రాజకీయమా…?పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు – చౌకబారు విమర్శలకు లెక్కలతో CM కౌంటర్
అమరావతి, సెప్టెంబర్ 23:ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై జరుగుతున్న దుష్ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో లెక్కలతో సమాధానం ఇచ్చారు. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) విధానంలో…
Read More » -

వ్యవసాయమే అసలైన ఆస్తి: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్ 22:“ఐటీ గురించే మాట్లాడతాడనుకుంటారు. కానీ నేను ఒక రైతు కుటుంబానికి చెందినవాడిని. నా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయమూ రైతు సంక్షేమానికే.” అంటూ ఆంధ్రప్రదేశ్…
Read More » -

పిడుగుల హెచ్చరిక -AP విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: 20 సెప్టెంబర్ 2025 :ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా హెచ్చరిక జారీ చేసింది. రాబోయే మూడు గంటల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో…
Read More » -

ఏపీలో ఐఏఎస్ల బదిలీలు: 9 మంది అధికారులకు తాజా పదవులు-కృష్ణా జిల్లా నూతన జేసీగా ఎం. నవీన్
ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ప్రభుత్వం 9 మంది అధికారులను కొత్త పదవుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 🔹 డా. నాగలక్ష్మీ – ఏపీ…
Read More » -

అమరావతిలో ఎంజేపీ గురుకులాల్లో పదోన్నతుల సంబరాలు
అమరావతి, సెప్టెంబర్ 20: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత జోక్యం వల్ల ఎంజేపీ గురుకుల విద్యాసంస్థల్లో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు కదలిక…
Read More » -

రాష్ట్రంలోని ఉల్లి రైతులకు శుభవార్త,ఉల్లి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో ఉల్లి ధరలు పతనం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి…
Read More » -

పంచాయతీల్లో పట్టణ స్థాయి ప్రగతి
అమరావతి, సెప్టెంబర్ 19 డాక్టర్ అబ్దుల్ కలాం గారి కలల సాకారం దిశగా ఆంధ్ర ప్రదేశ్ పల్లెల్లో అడుగులు• గతంలో అమలులో ఉన్న లోపభూయిష్ట విధానాల ప్రక్షాళన•…
Read More » -

రాయచోటి నియోజకవర్గం రైతులకు శుభవార్త
అమరావతి , సెప్టెంబర్ 19.రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ లో మర్యాదపూర్వకంగా కలిశారు.శ్రీనివాసపురం…
Read More » -

అగ్రి “ఏడి” హఠాత్మరణం పట్ల మంత్రి ఫరూక్ దిగ్భ్రాంతి
అమరావతి సెప్టెంబరు 19-09- 25 :*నంద్యాల వ్యవసాయ శాఖ ఏడిగా పని చేస్తున్న బండారి ఆంజనేయ(58) శుక్రవారం తెల్లవారుజామున హఠాత్మరణం చెందడం పట్ల రాష్ట్ర న్యాయ మైనారిటీ…
Read More » -

అసెంబ్లీ సమావేశంలో GST పై ప్రసంగిస్తున్న పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు
అమరావతి:18 09 2025 :భారతదేశ ఆర్థిక విప్లవానికి నూతన జీఎస్టీ సంస్కరణలు అద్భుతంగా దోహదపడతాయని, ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక సంస్కరణలకు ప్రజలకు, ఆర్థిక ప్రగతికి నాంది పలుకుతుందని…
Read More » -

వెలగపూడి సచివాలయం వద్ద బందోబస్తు పరిశీలన
వెలగపూడి సచివాలయంలో గురువారం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పరిశీలించారు. బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా,…
Read More »


















