📍ఎలూరు జిల్లా
-

POLAVARAM LOCAL NEWS:ఏలూరు జిల్లాలో విషాదం- మొక్కజొన్న తోటలో కూలి పనికి వెళ్లిన మహిళ పాముకాటుతో మృతి
పోలవరం (ఏలూరు జిల్లా): జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలవరం మండలం, పాత పట్టిసం గ్రామానికి చెందిన జల్లిగంపల శాంత (32) అనే మహిళా…
Read More » -

Eluru News :ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాల ముప్పు – అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక!
విశాఖపట్నం: రాష్ట్ర ప్రజలకు ముఖ్య గమనిక. రాబోయే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మారబోతోంది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు…
Read More » -

Eluru Local News :కైకలూరు అభివృద్ధిపై కమలనాథుడి మార్క్- కలెక్టరేట్ సమీక్షలో డా. కామినేని కీలక ప్రతిపాదనలు
ఏలూరు, మార్చి 17:– ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నేడు కీలక రాజకీయ, పరిపాలనా చర్చలకు వేదికైంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Read More » -

POLAVARAM NEWS:పట్టిసీమలో హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సు
ఏలూరు జిల్లా (పోలవరం): ఉరుకులు పరుగుల జీవనశైలిలో వేగానికి ఇచ్చే ప్రాధాన్యతను భద్రతకు ఇవ్వకపోవడం వల్ల వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని పోలవరం సీఐ బాల సురేష్…
Read More » -

JAGGYYAPETA NEWS:అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక- తన్నీరు నాగేశ్వరరావు
జగ్గయ్యపేట: ఆంధ్రరాష్ట్ర అవతరణకు తన ప్రాణాలనే త్యాగం చేసిన మహనీయుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక అని వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్-ఛార్జ్ తన్నీరు…
Read More » -

POLAVARAM NEWS:క్యాన్సర్ మహమ్మారికి చెక్.. ఎల్.ఎన్.డి పేటలో పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం
14-15 ఏళ్ల పిల్లల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ప్రభుత్వ చర్యలు ముఖ్య అతిథిగా హాజరైన వాణిజ్య విభాగ అధ్యక్షులు గుబ్బా రాంబాబు విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ నిఖిల్,…
Read More » -

POLAVARAM LOCAL NEWS:పోలవరం నిర్మాణంలో రాజీ లేదు.. ఈ నెలాఖరుకు కొత్త డయాఫ్రం వాల్ పూర్తి
జూన్ నాటికి కాలువల అనుసంధానం నిర్వాసితులకు రూ.1900 కోట్ల పరిహారం పంపిణీ పోలవరం పనుల పరిశీలనలో రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు ఏలూరు/పోలవరం: రాష్ట్ర ప్రయోజనాల…
Read More » -

Polavaram Local News :అస్తవ్యస్తంగా రహదారుల ప్యాచ్ వర్క్లు
వేలేరుపాడు, మార్చి 09: ఏజెన్సీ ప్రాంతంలోని రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. నిధులు మంజూరైనా, పనులు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో నాణ్యత మాత్రం మచ్చుకైనా కనిపించడం లేదు. అధికారుల…
Read More » -

KOYYALAGUDEM NEWS:బాలికల ఆరోగ్య రక్షణకే ‘HPV’ వ్యాక్సిన్- ఎంపీపీ గంజిమాల రామారావు
కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం 6 నుండి 18 ఏళ్ల లోపు బాలికలు టీకా వేయించుకోవాలని పిలుపు కొయ్యలగూడెం: బాలికల భవిష్యత్తు మరియు ఆరోగ్య రక్షణ…
Read More » -

JANGAREDDYGUDEM NEWS:జంగారెడ్డిగూడెంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
జంగారెడ్డిగూడెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని విక్టరీ ప్రైడ్ అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.…
Read More » -

Eluru Local News :ఆయన దారే సెపరేట్-చింతలపూడి విద్యుత్ శాఖలో కరెంట్ కల్తీ
చింతలపూడి, మార్చి 8: చింతలపూడి విద్యుత్ శాఖలో అక్రమాల పుట్ట కదులుతోంది. నిబంధనలకు పాతర వేస్తూ, సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ…
Read More » -

Eluru Local News :బుట్టాయిగూడెంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు-పాల్గొన్న కూటమి నేతలు
బుట్టాయిగూడెం, మార్చి 8:– పోలవరం నియోజకవర్గం పరిధిలోని బుట్టాయిగూడెం మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కూటమి…
Read More » -

Eluru Local News: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం-మంత్రి కొలుసు పార్థసారథి
నూజివీడు, మార్చి 08:– రాష్ట్రంలో మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి ఏటా లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర సమాచార,…
Read More » -

JANGAREDDYGUDEM NEWS:పారిజాత గిరిపై స్వామివారిని దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
వేకువజామునే గోకుల తిరుమల గిరి ప్రదక్షిణ చేసిన శాసనసభ్యులు భక్తులతో పోటెత్తిన ఏడుకొండల క్షేత్రం.. లక్షకు పైగా ఆదాయం జంగారెడ్డిగూడెం:స్థానిక ఏడుకొండలపై వెలసిన గోకుల తిరుమల పారిజాత…
Read More » -

CHINTHALAPUDI NEWS:క్యాన్సర్ బాధితురాలికి ప్రెస్ క్లబ్ అండ- ఐజీ చేతుల మీదుగా ఆర్థిక సాయం
– అజీమ్ చారిటీ ద్వారా రూ. 10 వేల వితరణ – ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ‘అజాద్’ చొరవను అభినందించిన ఐజీ, ఎస్పీ చింతలపూడి (ఏలూరు జిల్లా):…
Read More » -

VARAHAPATNAM NEWS:పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి- చెక్కులు పంపిణీ చేసిన డా. కామినేని శ్రీనివాస్
ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరమని గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గారు పేర్కొన్నారు.…
Read More » -

JANGAREDDY GUDEM NEWS:జంగారెడ్డిగూడెంలో పోలీసుల మెరుపు తనిఖీలు- ఆపరేషన్ వజ్రప్రహార్తో గంజాయి ముఠాలకు వణుకు
జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): మాదకద్రవ్యాల రహిత జిల్లాగా ఏలూరును తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం నిఘాను ముమ్మరం చేసింది. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ…
Read More » -

MUDINAPALLI NEWS:ముదినేపల్లిలో వాటర్ ట్యాంకర్ ప్రారంభం- సామాజిక సేవలో బుడా సాహెబ్ ట్రస్ట్
ముదినేపల్లి, మార్చి 06: వేసవి కాలం దృష్ట్యా పాదచారులు, స్థానికుల దాహార్తిని తీర్చేందుకు బుడా సాహెబ్ ట్రస్ట్ అభినందనీయమైన ముందడుగు వేసింది. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్…
Read More » -

ELURU LOCAL NEWS:ఏలూరులో త్రాగునీటి కష్టాలకు చెక్- యుద్ధప్రాతిపదికన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ భర్తీ!
వేసవి ప్రారంభంలోనే ఎండల తీవ్రత పెరగడం, గోదావరి కాలువల్లో నీటిమట్టం తగ్గడంతో ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. శాసనసభ్యులు బడేటి…
Read More » -

ELURU NEWS:అధికారుల నిర్లక్ష్యంపై జెడ్పీ చైర్పర్సన్ ఆగ్రహం- ప్రోటోకాల్ ఉల్లంఘనపై సీరియస్!
ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం సత్యవోలు గ్రామంలోని…
Read More »



















