📍ఎలూరు జిల్లా
-
Eluru Local News:పోలవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు పర్యటన
Eluru:పోలవర: అక్టోబర్ 29:- మొంథా తుఫాన్ ప్రభావంతో పోలవరం మండలం బీసీ కాలనీ (చుట్టుకుంట చెరువు ప్రాంతం)లో నీరు నిలిచిపోయింది. ఈ పరిస్థితిని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
Read More » -
శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి చరిత్ర మరియు స్థాన మహాత్మ్యం: History and greatness of Sri Maddi Anjaneyaswamy
ఎలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామమునందు ఉన్న ఈ పవిత్రక్షేత్రం — శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయం — భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక.…
Read More » -
Karthikamasam pratheyaka కార్తీక మాసం ప్రత్యేక ప్యాకేజీ బస్సులు – ఏపీఎస్ఆర్టీసీ
ఏలూరు: 23-10-25:-కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ టూర్ ప్రోగ్రాంలను ప్రారంభించింది. ఈ విషయాన్ని ప్రజా రవాణా శాఖ అధికారి షేక్ షబ్నం…
Read More » -
Eluru News:ప్రభుత్వ విద్య పరిరక్షణకు ఏఐఎస్ఎఫ్ బస్సు యాత్ర
ఏలూరు, అక్టోబర్ 15:రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యలో నెలకొన్న అనేక సమస్యలను వెలికితీసి, వాటి పరిష్కారానికై విద్యార్థుల్లో చైతన్యాన్ని కలిగించేందుకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర…
Read More » -
Elure Local News:చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా – పెండింగ్ జీతాలు, పీఎఫ్ విడుదల చేయాలని డిమాండ్
ఏలూరు జిల్లా:చింతలపూడి: అక్టోబర్ 14:-ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా జీతాలు లభించకపోవడం,…
Read More » -
పోలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నకిలీ మద్యంపై నిరసన దీక్ష
పోలవరం, అక్టోబర్ 12:ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం మహమ్మారి లాంటి భయంకర పరిస్థితిని తీసుకువచ్చిందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.…
Read More » -
పొంగుటూరులో కేఎస్ఆర్ రైస్ మిల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
పశ్చిమ గోదావరి జిల్లా, కొయ్యలగూడెం:-మండలం పరిధిలోని పొంగుటూరు గ్రామంలో కేఎస్ఆర్ రైస్ మిల్ నిర్మాణం పూర్తి కావడంతో శనివారం నాడు ఆ మిల్లును ఘనంగా ప్రారంభించారు పోలవరం…
Read More » -
పీపీపీ పద్ధతిలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలి – చైతన్య-నారాయణ విద్యాసంస్థలకు దళిత సేన డిమాండ్
ఏలూరు, అక్టోబర్ 8: రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకొని ఉచిత విద్య అందించాలని దళిత సేన డిమాండ్ చేసింది. ఈ…
Read More » -
పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి లక్ష్యం – కేంద్రంతో సమీక్ష అనంతరం మంత్రి రామానాయుడు వెల్లడి
ఢిల్లీ: 06-10-2025 :-2027 జూన్లో పుష్కరాలకు ముందు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, అదే ఏడాది డిసెంబర్లో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి…
Read More » -
రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరుల నిరసన కొనసాగుతోంది80 శాతం కార్యాలయాల్లో పని నిలిచిపోయినట్టు సమాచారం
ఏలూరు, సెప్టెంబర్ 20:రాష్ట్రంలోని దస్తావేజు లేఖరులు చేపట్టిన నిరసన కార్యక్రమం రెండవ రోజుకీ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఏలూరు నగరంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖరులు…
Read More » -
ఏలూరు జిల్లా కలెక్టర్ k వెట్రి సెల్వి గారిని ఈ రోజు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కలసి పలు అంశాలపై చర్చించారు
ఏలూరు:19 09 25:- జిల్లా కలెక్టర్ k వెట్రి సెల్వి గారిని ఈ రోజు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్…
Read More » -
వీణపై పుస్తకం విడుదల
నూజివీడు, సెప్టెంబర్ 10 : FDDI హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాంబాబు ముప్పిడి రచించి, సవరించి, డాక్యుమెంట్ చేసిన “నూజివీడు వీణ – అందమైన మెలోడీల…
Read More » -
Eluru local news:జిల్లాలో ఎరువుల కొరత లేదు.. ఆందోళన చెందవద్దని రైతులకు అవగాహన కలిగించాలి.
అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం జిల్లాలో యూరియాను నిరంతరం రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం సరఫరా చేస్తుందనే విషయాన్నీ క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయశాఖ అధికారులు…
Read More » -
లక్కవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు అడుగుల పాము కలకలం||Five-Feet Snake Creates Panic at Lakkavaram Government Hospital
ఎలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలోని లక్కవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం చోటుచేసుకున్న సంఘటన ఒక్కసారిగా అందరినీ భయాందోళనలకు గురి చేసింది. ఆసుపత్రి ఆవరణలో రోగులు, వారి బంధువులు,…
Read More » -
రైతులపై చింతమనేని ప్రభాకర్ అరాచకం – పొలంలో ఉద్రిక్త పరిస్థితులు||TDP MLA Chintamaneni Prabhakar’s Rowdyism Against Farmers – Tension in Fields
ఏలూరు జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో విలువైన పొలం మీద అదనపు హక్కులు సాధించేందుకు చింతమనేని ప్రభాకర్ అనే టీడీపీ ఎమ్మెల్యే చూపించిన తప్పుడు మార్గాలు,…
Read More » -
ఏలూరు నుంచి తెలంగాణకు బస్సుల ఉచిత టికెట్లు – ప్రజల్లో ఆశాజనక వాతావరణం||Free Bus Tickets from Eluru to Telangana – A Ray of Hope for Commuters
ఏలూరు నగరం ఇటీవలి రోజుల్లో ఒక విశేషమైన చర్చకు వేదికగా మారింది. తెలంగాణ వైపు ప్రయాణించే బస్సులకు ఉచిత టికెట్లు ఇస్తున్నారనే సమాచారం ప్రజల్లో ఆసక్తి కలిగించింది.…
Read More » -
ఎస్.సి. వర్గానికి పి.ఎమ్. సూర్యఘర్ యోజనలో న్యాయం కోరుతూ పిర్యాదు||Appeal for Justice to SC Community in PM Surya Ghar Yojana
మహారాజశ్రీ ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పిర్యాదు అందజేశారు. ఈ పిర్యాదులో, ఆంధ్రప్రదేశ్…
Read More » -
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్ కఠిన హెచ్చరిక||Collector’s Strict Warning on Public Grievance Resolution
ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను…
Read More » -
ఏలూరులో నేతన్నల సంక్షేమంపై బడేటి చంటి హామీ||Badeti Chanti’s Assurance on Weavers’ Welfare in Eluru
నేతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. చేతివృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలకు ఆర్థిక, సాంకేతిక పరమైన…
Read More » -
ఏలూరులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ||Har Ghar Tiranga Rally in Eluru
ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి విద్యార్థులు, ప్రజలు జాతీయ భావాన్ని పెంపొందించుకొని దేశ రక్షణ దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నగరంలోని ఇండోర్ స్టేడియం…
Read More »



















