📍గుంటూరు జిల్లా
-
Mangalagiri Local news:మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరిలో అయ్యప్ప స్వామి పడిపూజకు సన్నాహాలు
మంగళగిరి, అక్టోబర్ 29:-మంగళగిరి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణం గ్రౌండ్లో నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా…
Read More » -
Mangalagiri Local News మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో వేగవంతమైన చర్యలు -మంత్రి నారా లోకేష్ కార్యదక్షతకు నిదర్శనం
మంగళగిరి, అక్టోబర్ 29:మొంథా తుఫాన్ దెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు సాగుతున్న వేళ, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి…
Read More » -
GUNTUR CITY NEWS: నగరపాలక సంస్థలో విధులు నుంచి ఇరువురి సస్పెన్షన్
నగరపాలక సంస్థ స్థలాల ఆక్రమణ పట్ల కఠినంగా ఉండాలని, పట్టాభిపురం మెయిన్ రోడ్ లో జిఎంసి స్థలం, డ్రైన్ ఆక్రమణ చేసి నిర్మాణం చేయడంపై పట్టణ ప్రణాళిక…
Read More » -
GUNTUR DISTRICT NEWS: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యల కోసం డ్రోన్ కెమెరాలతో పహరా నిర్వహించిన పోలీసులు
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీస్ అధికారులు, సిబ్బందిసమగ్ర పహరా…
Read More » -
GUNTUR DISTRICT NEWS: పొన్నూరులో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అంబటి మురళీకృష్ణ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ బుధవారం పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన పొన్నూరు రూరల్ మండలం వెల్లలూరు, మామిళ్ళపల్లి…
Read More » -
GUNTUR CITY NEWS: అధికారుల పర్యవేక్షణా లోపం… సిబ్బంది ఇష్టానుసారం…
మొంథా తుఫాను ప్రభావం గుంటూరు జిల్లాలో ఎక్కువగా కనిపించింది. అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని రైతులకు అపార నష్టం కలిగింది. అదేవిధంగా గుంటూరులో అనేక రహదారులు దెబ్బతిన్నాయి.…
Read More » -
GUNTUR DISTRICT NEWS: భవిష్యత్తులో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగేనా ?
జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరగాల్సిన ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. తుపాను కారణంగా ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు కూడా…
Read More » -
GUNTUR CITY NEWS:
మొంథా తుఫాన్ ను సమర్ధంవంతంగా ఎదుర్కొన్నామని, నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్దంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయడం ద్వారా ప్రాణ, ఆస్తి…
Read More » -
GUNTUR DISTRICT NEWS వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్
తుఫాన్ అనంతరం ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా బుధవారం పరిశీలించారు. ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో పర్యటించారు. ప్రత్తిపాడు వద్ద కొండవీడు లోయ వాగు…
Read More » -
Naano yuriya pai నానో యూరియాపై అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
గుంటూరు:29-10-25:-జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వ్యవసాయ అధికారులను ఉద్దేశించి నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలంటూ సూచించారు. బుధవారం తుఫాను అనంతర పరిస్థితులను పరిశీలించేందుకు ప్రత్తిపాడు, పెదనందిపాడు,…
Read More » -
సాక్షి రిపోర్టర్ జక్రయ్యకు నివాళి – కుటుంబాన్ని పరామర్శించిన యూనియన్ నాయకులు, సహచరులు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలానికి చెందిన సాక్షి పత్రిక రిపోర్టర్ జక్రయ్య గారి భౌతిక కాయాన్ని ఏపీయూడబ్ల్యూజే (APUWJ) యూనియన్ నాయకులు, సభ్యులు, నియోజకవర్గంలోని…
Read More » -
మొంథా తుఫాన్ ప్రభావం – పెదనందిపాడు, ప్రత్తిపాడు మండలాల్లో ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పర్యటన
మొంథా తుఫాను ప్రభావం నేపథ్యంలో పెదనందిపాడు, ప్రత్తిపాడు మండలాల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం…
Read More » -
AP SRM ఏపీ ఎస్ఆర్ఎం వర్సిటీలో ఘనంగా స్నాతకోత్సవం – బాధ్యత గల పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపు
అమరావతి: అక్టోబర్ 28:జాతి నిర్మాణం, దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి పిలుపునిచ్చారు. నీరుకొండలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో…
Read More » -
Guntur news ప్రజలకు ప్రతి రూపాయి ఖర్చు పై లెక్క చెప్పి తీరాలి— ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు:23-10-25:- గుంటూరుమున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి నగర అభివృద్ధి పనులపై ఖర్చుల విషయంలో పారదర్శకత లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం…
Read More » -
Bharivarshala Nepadhyamlo భారీవర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి- తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ పౌరులకు విజ్ఞప్తి
Guntur:మంగళగిరి -తాడేపల్లి: అక్టోబర్ 23:-డతెరపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ పౌరులకు విజ్ఞప్తి…
Read More » -
Aquaranga abhirudhiki ఆక్వా రంగ అభివృద్ధికి మంత్రి లోకేశ్ కృషి అభినందనీయం – ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
• గుంటూరు :23-10-25:-రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఐటీ, పరిశ్రమలు, ఆక్వా శాఖ మంత్రి నారా లోకేశ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.ఆస్ట్రేలియా…
Read More » -
Meyar kovilamoodi ravindra మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) అధ్యక్షతన గుంటూరునగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ
గుంటూరు;23-10-25:-గుంటూరు: నగరాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు వేస్తూ, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) అధ్యక్షతన నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్…
Read More » -
Hydrabad :గుంటూరులో సేవా సదన్ కార్యాలయంలోహైదరా కమిషనర్ కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా
గుంటూరు, అక్టోబర్ 23: గుంటూరు జిల్లా అమరావతి రోడ్లోని సేవా సదన్ కార్యాలయంలో ఈ రోజు హైదరా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా…
Read More » -
Guntur lo ruddulaku గుంటూరులో వృద్ధులకు అండగా అయాన్ ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్
గుంటూరు:అక్టోబర్:22:-నేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలనే తపనతో పరితపిస్తున్నారు. ఈ వేగవంతమైన ప్రపంచంలో కుటుంబ సభ్యులు తమ వృద్ధులను చూసుకునే సమయం లేకపోతున్న…
Read More » -
chinthalapudi lo police చింతలపూడిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
Eluru:చింతలపూడి, అక్టోబర్ 21:పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చింతలపూడి పట్టణంలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ ఆధ్వర్యంలో, ఎస్సై సతీష్ కుమార్…
Read More »



















