📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా
-

PENUGANCHIPROLU NEWS:అనిగండ్లపాడు ఎస్సీ కాలనీలో నరకప్రాయం- సమస్యల సుడిగుండంలో ప్రజలు!
పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్ జిల్లా): ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని అనిగండ్లపాడు గ్రామ ఎస్సీ కాలనీవాసులు దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలతో అల్లాడిపోతున్నారు. తమ ప్రాంత సమస్యలను ఎవరూ…
Read More » -

VIJAYAWADA LOCAL NEWS:ఏబీఎన్ రిపోర్టర్ పూర్ణ మృతి పట్ల ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు సంతాపం
విజయవాడ: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు (ఏబీఎన్ పూర్ణ) ఆకస్మిక మరణం పట్ల వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనంద…
Read More » -

Jaggaiahpet Local News :మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించాలి- ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) డిమాండ్
జగ్గయ్యపేట (వత్సవాయి): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని, నిర్ణయించిన మద్దతు ధరకే పంటను కొనుగోలు చేయాలని స్థానిక శాసనసభ్యులు శ్రీరాం…
Read More » -

JAGGYYAPETA NEWS:ఎస్సీ కమిషన్ చైర్మన్ కార్యాలయం పనితీరుపై విమర్శలు.. వారంలో ఆ రెండ్రోజులే దర్శనం!
కేవలం మంగళ, బుధవారాల్లోనే అందుబాటులో చైర్మన్ దూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులకు పడిగాపులు.. నిరాశ కమిషన్ పనితీరు మారాలంటున్న దళిత, సామాజిక సంఘాలు జగ్గయ్యపేట (ఎన్టీఆర్…
Read More » -

VIJAYAWADA LOCAL NEWS:అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ చంద్రికకు అండగా శాప్.. రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేసిన చైర్మన్ రవినాయుడు
విజయవాడ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) అండగా నిలిచింది. శాప్ చైర్మన్…
Read More » -

VIJAYAWADA LOCAL NEWS:అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ చంద్రికకు అండగా శాప్.. రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేసిన చైర్మన్ రవినాయుడు
విజయవాడ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) అండగా నిలిచింది. శాప్ చైర్మన్…
Read More » -

JAGAYYAPETA NEWS:మెప్మా ఆర్.పిల సమస్యలు పరిష్కరించాలి- అధికారులకు వినతి
జగ్గయ్యపేట (ఎన్టీఆర్ జిల్లా): తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పెండింగ్లో ఉన్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జగ్గయ్యపేట పట్టణ మెప్మా రీసోర్స్ పర్సన్స్…
Read More » -

VIJAYAWADA NEWS:ప్రజల ముంగిటకే ప్రజా ప్రభుత్వం- మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాలతో ‘ప్రజా దర్బార్’ – నేరుగా ప్రజల వద్దకే అధికారులు.. వినతుల స్వీకరణ విజయవాడ: రాష్ట్రంలో అధికారంలో ఉన్న…
Read More » -

PENUGANCHIPROLU NEWS:శ్రీ తిరుపతమ్మ తల్లి తిరుణాళ్లలో అధికారుల నిర్లక్ష్యం-భక్తుల ప్రాణాలకు ముప్పు!
పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్ జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలులో శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరుణాళ్ల మహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే, ఉత్సవాల్లో అత్యంత…
Read More » -

PENUGANCHIPROLU NEWS:శ్రీ తిరుపతమ్మ తల్లి తిరుణాళ్లలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్- భక్తుడిపై దాడి!
పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్ జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగంచిప్రోలులో జరుగుతున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరుణాళ్ల మహోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని ‘బ్లేడ్…
Read More » -

Vijayawada Local News :ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం–కంచి జగద్గురువులకు ఘన స్వాగతం
విజయవాడ:-ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని కంచి కామకోటి…
Read More » -

VIJAYAWADA NEWS:దివ్యాంగులకు ఉపకరణాలు త్వరితగతిన అందించాలి- ఏపీ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్కు వినతి
విజయవాడలోని విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గడుపూడి నారాయణస్వామి గారిని శనివారం పలువురు దివ్యాంగుల…
Read More » -

CHIMALAPADU NEWS:చీమలపాడులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు- జయప్రదం చేయాలని కోటా కళ్యాణ్ పిలుపు
జగ్గయ్యపేట/షేర్ మహమ్మద్ పేట, మార్చి 06: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా 33వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కోటా…
Read More » -

JAGAYYAPETA NEWS:జనసేన సభ్యత్వం కార్యకర్తలకు కొండంత భరోసా- ప్రభుత్వ విప్ బొమ్మిడి నారాయణ
జగ్గయ్యపేట:ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంటరీ సభ్యత్వ నమోదు…
Read More » -

VIJAYAWADA LOCAL NEWS:ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు-జిల్లా కలెక్టర్ జి. సృజన తనిఖీ
– ఆలయ ప్రాంగణంలో క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల పరిశీలన – భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం విజయవాడ (ఇంద్రకీలాద్రి), మార్చి 4: విజయవాడ…
Read More » -

GUMAADIDHURU NEWS:మానవత్వమే నా మతం- గుమ్మడిదూరు ఎస్సీల శ్మశాన వాటిక సమస్యకు పొన్నం బాలాజీ శాశ్వత పరిష్కారం!
సొంత నిధులతో ఎకరం భూమి కొనుగోలు.. ఎస్సీ సామాజికవర్గానికి అప్పగింత – అభివృద్ధిలో పోటీ పడదాం.. కుట్రలు, గొడవలు వద్దు: పొన్నం బాలాజీ పిలుపు పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్…
Read More » -

PENUGANCHIPROL NEWS:అఖండ జ్యోతి స్థాపనతో వైభవంగా ప్రారంభమైన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లు!
– భక్తిశ్రద్ధల మధ్య మొదలైన ఉత్సవాలు.. మార్చి 8 వరకు వేడుకలు – భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారుల భారీ ఏర్పాట్లు పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్ జిల్లా), మార్చి…
Read More » -

JAGGAIAH PETA NEWS:మెడికల్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి సిపిఐ డిమాండ్
జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా.. వినతిపత్రం సమర్పణ జగ్గయ్యపేట: రాష్ట్రంలో పెచ్చుమీరిపోతున్న మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు…
Read More » -

Vijayawada local News :మత్స్యకార వర్గాలు ఏకతాటిపైకి రావాలి-మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు
విజయవాడ: మత్స్యకార వర్గాలన్నీ ఐకమత్యంతో కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. శుక్రవారం…
Read More » -

VIJAYAWADA LOCAL NEWS:దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ఆందోళన – రోస్టర్ వెరిఫికేషన్ వేగవంతం చేయాలంటూ హెచ్చరిక
విజయవాడ, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల కోసం సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రభుత్వం జి.ఓ. ఎం.ఎస్. నెం.15ను 14-11-2025న విడుదల చేసి, మార్చి 31ను తుది గడువుగా…
Read More »



















