chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: ఓట్ చోర్ పై ఉద్యమాలు ఉధృతం చేస్తాం

CONGRESS PARTY LEADERS PRESS MEET

ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచే విధంగా ఎలక్షన్ కమిషన్ పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఈమేరకు ఏఐసీసీ కార్యదర్శి పాలక్ వర్మ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, జే.డీ శీలం, డీసీసీ అధ్యక్షుడు చిలకా విజయకుమార్ ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓట్లు దొంగిలించేవిధానాలు ప్రజాస్వామ్యం మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతోందని చెప్పారు. GUNTUR NEWS: ముఖ్యమంత్రి సహాయ నిధి..

బీజేపీ సర్కార్ వెంటనే అధికారం నుంచి దిగి పోవాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం వినూత్న ఉద్యమాలతో ప్రజలు వద్దకు వెళ్లడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్న విధానాలపై లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎల్. ఈశ్వరరావు, ప్రకాష్, బిల్లా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker