రాష్ట్రంలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 7 జిల్లాలకు కొత్త అధికారులను నియమించగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అంబేడ్కర్ కోనసీమ- రాహుల్ మీనా. బాపట్ల- ఉమామహేశ్వర్, కృష్ణా విద్యాసాగర్ నాయుడు. నెల్లూరు- అజితా వేజెండ్ల. తిరుపతి- సుబ్బరాయుడు. అన్నమయ్య- ధీరజ్ కునుగిలి కడప- నచికేత్. గుంటూరు వకుల్ జిందాల్. నంద్యాల – సునీల్ షెరాన్విజ్. విజయనగరం- ఏఆర్ దామోదర్. పల్నాడు – డి.కృష్ణారావు. ప్రకాశం- హర్షవర్ధన్ రాజు లను నియమించారు.
233 Less than a minute