Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకామారెడ్డికృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: జీజీహెచ్ లో విద్యార్థులను పరామర్శించిన మంత్రి సవిత

MINISTER SAVITA VISIT GGH

పెదనందిపాడు మండలం అనపర్రు బీసీ హాస్టల్లో అస్వస్థత గురై జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సబిత, ఎమ్మెల్యే బి. రామాంజనేయులు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మధ్యాహ్నం స్కూల్లో, సాయంత్రం హాస్టల్ లో వివిధ రకాల ఆహారం తీసుకున్న కారణంగానే ఫుడ్ పాయిజన్ జరిగి అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. అయినప్పటికీ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో విద్యార్థులందరూ కోలుకుంటారని స్పష్టం చేశారు. గడచిన ఐదేళ్లలో విద్యా, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసిన వైసీపీ నేతలకు ఇలాంటి ఘటనల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button