chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Mangalagiri local News: APIIC బిల్డింగ్ వద్ద కోనసీమ జిల్లా అమలాపురం చెందిన ఎస్సీ మహిళా కరీం సత్య మా ఆందోళన

గుంటూరు:మంగళగిరి:04-12-25: 2024 నుంచి ఇప్పటి వరకు MSME–ST పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం విడుదల చేయాల్సిన సబ్సిడీలు నిలిచిపోయాయని, తనకు రావలసిన ₹45 లక్షలు ఇప్పటికీ అందలేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.శ్రీశక్తి పథకం అమలు కారణంగా భారీ సంఖ్యలో ప్రజలు బస్సులు ఎక్కుతున్నారని, ఫలితంగా RTC బస్సుల టైర్లు పాడైపోతున్నాయి, డీజిల్ వ్యయం పెరుగుతోంది. అయితే తన పరిశ్రమకు ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులు నిలిపివేయడం వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయని తెలిపింది.

కమిషనర్‌ను నేరుగా కలిసి సమస్యను వివరించేందుకు పిల్లలతో కలిసి మంగళగిరికి వచ్చానని, సబ్సిడీ డబ్బులు విడుదల చేసేవరకు APIIC కార్యాలయం వద్ద నుంచి వెళ్లబోమని కరీం సత్య స్పష్టం చేసింది.ఈ ఆందోళనతో APIIC కార్యాలయం వద్ద అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker