-
ఆంధ్రప్రదేశ్
BREAKING NEWS – GUNTUR: గుంటూరులో ఏడుగురు అడ్మిన్ కార్యదర్శులను విధుల నుండి సస్పెండ్ చేసిన కమీషనర్
గుంటూరు నగరంలో ఆస్తి పన్ను వసూళ్ళలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, గత వారం రోజుల్లో జీరో వసూళ్లు చేసిన 7 మంది అడ్మిన్ కార్యదర్శులను విధుల నుండి సస్పెండ్…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Guntur News: మిర్చి యార్డ్ ని మాయాబజార్ లా మార్చేశారు
మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన విషయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంచుమాటి అజయ్ కుమార్ ఆరోపించారు. బ్రాడీపేటలోని…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Guntur News: వాట్సప్ గవర్నెన్స్ అమలు సాధ్యం కాదు
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సప్ గవర్నెన్స్ ఆచరణ సాధ్యం కాదనిసీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సాంకేతికపరంగా అనేకమందికి అవగాహన లేని కారణంగా వాట్సప్…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Guntur News: ఆలపాటిని భారీ మెజారిటీతో గెలిపించాలి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 30వేల మంది పట్టబద్రులు ఓటర్లుగా నమోదు కావడం జరిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పార్టీ నేతలతో గురువారం…
Read More » -
ఆంధ్రప్రదేశ్
ANDHRA PRADESH NEWS: ఏనాడైనా పాపం పండుతుంది
గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో మంగళగిరి లోని టీడీపీ…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Guntur News: ఇసుక సరఫరా సక్రమంగా జరగాలి
జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో…
Read More » -
ఆంధ్రప్రదేశ్
ANDHRA PRADESH NEWS: Arun Kumar Jain, General Manager, SCR Conducts Inspection of Guntur – Pagidipalli Section
Arun Kumar Jain, General Manager, South Central Railway undertook inspection of Guntur – Pagidipalli section on Guntur Division today. He…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Guntur News: పారిశుధ్య పనుల్లో మార్పు రావాలి
గుంటూరు నగరంలో పారిశుధ్య పనుల్లో మార్పు రావాలని, వార్డ్ సచివాలయం వారీగా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం తప్పనిసరిగా జరగాలని, ఇప్పటికే పారిశుధ్య…
Read More » -
ఆంధ్రప్రదేశ్
BREAKING NEWS – ANDHRA PRADESH: ఎన్డీఏ కూటమి సర్కార్ కి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవు
ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Guntur News: చురుగ్గా సాగుతున్న కేఎస్ లక్ష్మణరావు ఎన్నికల ప్రచారం
శాసనమండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం జరుగుతోందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులోని బృందావన్ గార్డెన్స్, గుజ్జనగుండ్ల ప్రాంతాల్లో…
Read More »