-
ఆంధ్రప్రదేశ్
Guntur News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జీలు
జ్యుడీషియల్ అకాడమిలో ట్రైనింగ్ పొందుతున్న 60 మంది ట్రైనీ జూనియర్ సివిల్ జడ్జీల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. రోడ్డు ప్రమాదాలు, వివిధ రకములైన కేసులకు సంబంధించి…
Read More » -
ఆంధ్రప్రదేశ్
ANDHRA PRADESH NEWS: ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి, జీవనశైలి మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్…
Read More » -
ఆంధ్రప్రదేశ్
BREAKING NEWS – ANDHRA PRADESH: జగన్ క్యాంపు కార్యాలయానికి నోటీసులు ఇచ్చాం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం వద్ద ఉన్న పూల మొక్కలు గార్డెన్ లో నిప్పుఅంటుకొని మంటలు రావడం జరిగినది. ఈ ఘటనలకు సంబంధించి కార్యాలయం…
Read More » -
ఆంధ్రప్రదేశ్
BREAKING NEWS – GUNTUR: గుంటూరు కమిషనర్ పై విచారణ జరపాలి
విజయవాడ నగరంలో బుడమేరు వరద బాధితులకు సహాయం పేరుతో నగర కమిషనర్ రూ.9.23 కోట్లు పక్కదారి మళ్ళించారని దీనిపై సమగ్ర విచారణ జరపాలని గుంటూరు మేయర్ కావటి…
Read More » -
ఆంధ్రప్రదేశ్
BREAKING NEWS – GUNTUR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో 10 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కారం
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలనా కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Guntur News: ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు ప్రజా సౌకర్యార్ధం తక్షణం ప్రారంభించాలి
గుంటూరు నగర పరిధిలోని రెడ్డిపాలెం – ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు ప్రజా సౌకర్యార్ధం తక్షణం ప్రారంభించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులకు…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Guntur News: వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
పట్టాభిపురంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం నిత్య హోమం, విశేష అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా…
Read More » -
ఆంధ్రప్రదేశ్
BREAKING NEWS – ANDHRA PRADESH: యువతా.. దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే – రహదారి భద్రత అందరి బాధ్యతగా గుర్తించి ముందడుగు వేయాలి
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Guntur News: అనధికారికంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణ
అనుమతించిన ప్లాన్ కి భిన్నంగా లేదా అనధికారికంగా 2018 ఆగస్ట్ 31వ తేదీలోపు నిర్మాణం చేసి, క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసి, పరిష్కారం చేసుకోని అర్జీదారులు తమ ఆర్జీల…
Read More » -
ఆంధ్రప్రదేశ్
ANDHRA PRADESH NEWS: మార్గదర్శి స్కాంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
మార్గదర్శి స్కామ్ దేశంలోనే చాలా పెద్ద స్కామ్ అని, ఈ స్కాంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం…
Read More »