- Oct- 2025 -29 Octoberఆంధ్రప్రదేశ్
రోడ్లపై పొంగి పొర్లుతున్న వరదనీరు – పెద్దగంజాం, ఉప్పుగుండూరులో రాకపోకలు బంద్
చిన్నగంజాం మండలం, పర్చూరు నియోజకవర్గం — బాపట్ల జిల్లా మొంథా తుపాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి కురిసిన గాలి వానల కారణంగా బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం…
- 28 October📍గుంటూరు జిల్లా
సాక్షి రిపోర్టర్ జక్రయ్యకు నివాళి – కుటుంబాన్ని పరామర్శించిన యూనియన్ నాయకులు, సహచరులు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలానికి చెందిన సాక్షి పత్రిక రిపోర్టర్ జక్రయ్య గారి భౌతిక కాయాన్ని ఏపీయూడబ్ల్యూజే (APUWJ) యూనియన్ నాయకులు, సభ్యులు, నియోజకవర్గంలోని…
- 28 October📍గుంటూరు జిల్లా
మొంథా తుఫాన్ ప్రభావం – పెదనందిపాడు, ప్రత్తిపాడు మండలాల్లో ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పర్యటన
మొంథా తుఫాను ప్రభావం నేపథ్యంలో పెదనందిపాడు, ప్రత్తిపాడు మండలాల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం…
- 26 Octoberఆంధ్రప్రదేశ్
Cyclone Breking news :మోంతా తుఫాను – జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
విజయవాడ, అక్టోబర్ 25, 2025: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ‘మోంతా’ తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ…
- 25 October📍ప్రకాశం జిల్లా
Kandukuru:కులాల మధ్య ఉద్రిక్తత రేకెత్తించే ప్రయత్నాలను ఆపాలని ఫిర్యాదు చేసిన నేతి మహేశ్వరరావు
కందుకూరు, : కందుకూరులో ఇటీవల చోటుచేసుకున్న ఘటనను కుల ఘర్షణగా చూపిస్తూ ప్రాంతంలో ఉద్రిక్తత రేకెత్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ…
- 25 October📍బాపట్ల జిల్లా
Chinaganjam :సముద్ర స్నానాలకు వెళ్లరాదని హెచ్చరిక – ఎస్సై ఎస్. రమేష్
బంగాళాఖాతంలో మంతా తుఫాన్ ప్రభావంతో అలలు ఉధృతం చిన్నగంజాం, బాపట్ల జిల్లా (రిపోర్టర్ ఎస్. భాస్కర్ రావు):బంగాళాఖాతంలో ఏర్పడిన మంతా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతంలో అలలు…
- 25 October📍బాపట్ల జిల్లా
Chinaganjam:పుట్టల్లో పాలు పోసి పూజలు చేసిన మహిళలు
బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలంలో నాగుల చవితి వైభవం చిన్నగంజాం, బాపట్ల జిల్లా (రిపోర్టర్ ఎస్. భాస్కర్ రావు):నాగుల చవితి పండుగను శనివారం గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.…
- 25 October📍 పల్నాడు జిల్లా
Dhachepalli :లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు – ఇద్దరికి తీవ్ర గాయాలు
పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం:దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ నుండి దాచేపల్లి…
- 25 Octoberఆంధ్రప్రదేశ్
Mopidevi:మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఎంపీ బాలశౌరి, చిలకలపూడి పాపారావు పాల్గొనడం కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం:నాగుల చవితి పండుగ సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు…
- 25 Octoberఆంధ్రప్రదేశ్
Pedana:సీతనపల్లిలో వైన్ షాప్కు మహిళల తీవ్ర వ్యతిరేకత
ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం:కృత్తివెన్ను మండల కేంద్రం సీతనపల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేయబోతున్న వైన్ షాప్కు మహిళలు, గ్రామస్థులు గట్టి…
- 22 Octoberఆంధ్రప్రదేశ్
IPSOCON-2025:వయసులు, లింగాలవారీగా ADHD లక్షణాలు
హైదరాబాద్, అక్టోబర్ 24 citynewstelugu.com : జీవితంలోని వివిధ దశల్లో, పురుషులు మరియు మహిళల్లో ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) లక్షణాలు ఎలా భిన్నంగా…
- 22 Octoberఆంధ్రప్రదేశ్
Is ADHD a real disease? – An evolutionary, bio-psychological perspectiveADHD : నిజమైన వ్యాధేనా? – పరిణామ, జీవ–మానసిక కోణాల్లో విశ్లేషణ
హైదరాబాద్, అక్టోబర్ 23 (CITY న్యూస్ తెలుగు ): మానసిక ఆరోగ్య రంగంలో తరచూ చర్చకు వస్తున్న ADHD (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) నిజంగా…
- 22 Octoberఆంధ్రప్రదేశ్
హైదరాబాద్లో IPSOCON–2025
హైదరాబాద్, అక్టోబర్ 22 (CITY న్యూస తెలుగు ): మానసిక ఆరోగ్య రంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వార్షిక సదస్సు ‘IPSOCON–2025’ ఈ నెల 24 నుంచి…
- 19 Octoberఆంధ్రప్రదేశ్
అనంతపల్లి గ్రామంలో తాగునీటి సమస్య – ప్రజలు తీవ్ర ఇబ్బందులు
గోపాలపురం నియోజకవర్గంలోని నల్లచర్ల మండలం అనంతపల్లి గ్రామం ప్రజలు ప్రస్తుతం తీవ్రమైన తాగునీటి సమస్యతో ఎదుర్కొంటున్నారు. గ్రామంలో నీటి సరఫరా సమయానికి రాకపోవడంతో ప్రజలు గంటల తరబడి…
- 19 Octoberఆంధ్రప్రదేశ్
రక్తపరీక్షతో 50 రకాల క్యాన్సర్లను గుర్తించే కొత్త మార్గం
కొత్త తరహా రక్తపరీక్ష విధానంపై శాస్త్రవేత్తల పరిశోధనలు తొలిదశలోనే క్యాన్సర్ నిర్ధారణకు కొత్త ఆశలు ఒకే రక్తపరీక్షతో 50 రకాల క్యాన్సర్లను గుర్తించే సాంకేతికత అభివృద్ధి దిశగా…
- 19 Octoberఆంధ్రప్రదేశ్
Cm:ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక
ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం 1 డీఏ ప్రకటన నవంబరు 1 తేదీ నుంచి అమలయ్యేలా డీఏ చెల్లింపు పోలీసులకూ 2 విడతల్లో 1 సరెండర్ లీవ్…
- 17 Octoberఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ:ప్రజా హితం కోసం వార్తలు రాయాలి” — సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్
ప్రజా హితం కోసం ఉపయోగపడేలా వార్తలు రాయాలని సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీ ఆలపాటి సరేశ్ కుమార్ అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం లో రెండురోజుల…
- 17 Octoberఆంధ్రప్రదేశ్
PG MEDICAL:పీహెచ్సీ వైద్యులు వెంటనే విధుల్లో చేరాలి
పీజీ మెడికల్ ఇన్-సర్వీసు కోటాలో ఈఏడాదికి 20% సీట్లను అన్ని స్పెషాల్టీ కోర్సుల్లో కేటాయిస్తాం సంఘం నేతలతో చర్చల సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి…
- 17 October📍గుంటూరు జిల్లా
SBI OLD GUNTUR:పాత గుంటూరు ఎస్బీఐలో జీవనజ్యోతి భీమా యోజన అవగాహన సదస్సు
గుంటూరు, అక్టోబర్ 17:పాత గుంటూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన పథకం అమలుపై అవగాహన సదస్సు శుక్రవారం ఘనంగా…
- 17 Octoberఆంధ్రప్రదేశ్
Lam చలపతిలో ఘనంగా జరిగిన జనరేటివ్ ఎఐ శిక్షణాశిబిరం:
గుంటూరు, అక్టోబర్ 17 : ఇంజనీరింగ్ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “జనరేటివ్ ఎఐ” అంశంపై ఒకదిన శిక్షణా శిబిరంను శుక్రవారం ఘనంగా…



















