- Apr- 2025 -29 Aprilఆంధ్రప్రదేశ్
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలి
గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలోమంగళవారం తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ మే 2వ తేదీన…
- 11 Aprilఆంధ్రప్రదేశ్
ఫిరంగిపురం టీడీపీ కార్యాలయంలో పూలే జయంతి
ఫిరంగిపురంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా…
- Mar- 2025 -27 Marchఆంధ్రప్రదేశ్
PHIRANGIPURAM…ఫిరంగిపురం మార్కెట్ యార్డులో ఈవీఎం గోడౌన్ పరిశీలన
ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం మార్కెట్ యార్డులోని ఈవీఎం, VVPATS భద్రపరిచిన గోడౌన్ ను గురువారం గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి పరిశీలించారు. గోడౌన్ లో…
- 22 March📍గుంటూరు జిల్లా
PHIRANGIPURAM…జల సంరక్షణకు అధిక ప్రాధాన్యత
జల సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా శనివారం ఫిరంగిపురం…
- 20 March📍గుంటూరు జిల్లా
PHIRANGIPURAM..జాతీయ రహదారి భూసేకరణ సర్వే నంబర్ల భూములు పరిశీలించిన.. భార్గవ తేజ
నేషనల్ హైవే ఆథారిటీ ఇండియా ఆదేశాల మేరకు వినుకొండ – గుంటూరు జాతీయ రహదారి నంబర్ 544D నాలుగు లైన్ల విస్తరణలో భాగంగా భూ సేకరణ నిమిత్తం…
- Feb- 2025 -13 Februaryఆంధ్రప్రదేశ్
GUNTUR….పల్నాడులో లెదర్ పార్క్ ఏర్పాటుకు సహకరించండి.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
పల్నాడు జిల్లాలో లెదర్ పార్క్ ఏర్పాటు కోసం టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన విదేశీ ప్రతినిధులతో…
- 13 Februaryఆంధ్రప్రదేశ్
GUNTUR NEWS…ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు…ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు
రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజ నిర్మాణమే నినాదంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు…
- 12 Februaryఆంధ్రప్రదేశ్
PHIRANGIPURAM…ఆలపాటి గెలుపు కోసం నాయకులు కృషి చేయాలి
ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం ఫిరంగిపురం మండలంలోని కూటమి నాయకులు కృషి చేయాలని…
- 10 February📍గుంటూరు జిల్లా
PHIRANGIPURAM…సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఫిరంగిపురం మండలం యర్రగుంట్ల పాడు గ్రామంలో సోమవారం రాత్రి వారధి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐ రవీంద్రబాబు…
- 9 February📍గుంటూరు జిల్లా
GUNTUR…కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలి..ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
ఈ నెల 11 వ తేదీ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరుగునున్న కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ముఖేష్…
- 9 February📍గుంటూరు జిల్లా
GUNTUR..కానిస్టేబుళ్లకు సర్టిఫికెట్లు అందజేసిన ఎస్పీ సతీష్ కుమార్
కానిస్టేబుళ్ల నైపుణ్యాలకు మెరుగులు దిద్దటమే మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రధాన ఉద్దేశం అని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్…
- 8 February📍గుంటూరు జిల్లా
GUNTUR..మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తాం…ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
ప్రతిష్టాత్మక మంగళగిరి ఎయిమ్స్ను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం పూర్తిసహాయ సహకారాలందిస్తుందని తనను కలిసిన నూతన ఎయిమ్స్ డైరెక్టర్ ఆచార్య అహంతేమ్ శాంతాసింగ్ కు…
- 7 February📍గుంటూరు జిల్లా
GUNTUR..మొబైల్ ఫోన్లోనే అన్ని ధృవపత్రాలు..ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని
రాబోయే రోజుల్లో పౌరులు తమకు సంబంధించిన ధృవీకరణ పత్రాలేవీ భౌతికంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండబోదని, తమ మొబైల్ ఫోన్లోనే అన్ని పత్రాలు డిజిటల్ రూపేణా పొందుపరచవచ్చని, ఆ…
- 7 February📍గుంటూరు జిల్లా
PHIRANGIPURAM..జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి
ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫిరంగిపురం ఎంపీడీవో వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో…
- 6 February📍గుంటూరు జిల్లా
మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన అమెరికాకు చెందిన మాక్సీ హోటల్స్ గ్రూప్ ఇన్వెస్టర్స్
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను వెలగపూడి సచివాలయంలో మంత్రి ఛాంబర్ లో అమెరికాకు చెందిన మ్యాక్సీ హోటల్స్ కు సంబంధించిన పెట్టుబడిదారులు…
- 2 February📍గుంటూరు జిల్లా
PHIRANGIPURAM..బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించలేదని నిరసన
ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడు గ్రామంలో CPM ఆధ్వర్యంలో ఆదివారం కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించలేదని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా…
- 2 February📍గుంటూరు జిల్లా
GUNTUR…ఆటోలకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ అనేది ఆధార్ నంబర్ వంటిది .. ఎస్పీ సతీష్ కుమార్
ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఆటో ప్రయాణికులకు, తాము ప్రయాణిస్తున్న ఆటోలకి సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచడంతో పాటు, వారు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరడానికి భరోసా…
- Jan- 2025 -21 Januaryఆంధ్రప్రదేశ్
Applications invited for Anganwadi posts :అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
ఫిరంగిపురం సమగ్ర శిశు అభివృద్ధి కార్యాలయం పరిధిలో గల ఫిరంగిపురం , మేడికొండూరు, తాడికొండ, తుళ్ళూరు మండలాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు…
- 18 January📍గుంటూరు జిల్లా
తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన ఎన్టీఆర్
తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని టీడీపీ గుంటూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు అన్నారు. ఫిరంగిపురంలోని ఎన్టీఆర్…


















