-
ఆంధ్రప్రదేశ్
ఫిరంగిపురం టీడీపీ కార్యాలయంలో పూలే జయంతి
ఫిరంగిపురంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా…
Read More » -
ఆంధ్రప్రదేశ్
PHIRANGIPURAM…ఫిరంగిపురం మార్కెట్ యార్డులో ఈవీఎం గోడౌన్ పరిశీలన
ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం మార్కెట్ యార్డులోని ఈవీఎం, VVPATS భద్రపరిచిన గోడౌన్ ను గురువారం గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి పరిశీలించారు. గోడౌన్ లో…
Read More » -
గుంటూరు
PHIRANGIPURAM…జల సంరక్షణకు అధిక ప్రాధాన్యత
జల సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా శనివారం ఫిరంగిపురం…
Read More » -
గుంటూరు
PHIRANGIPURAM..జాతీయ రహదారి భూసేకరణ సర్వే నంబర్ల భూములు పరిశీలించిన.. భార్గవ తేజ
నేషనల్ హైవే ఆథారిటీ ఇండియా ఆదేశాల మేరకు వినుకొండ – గుంటూరు జాతీయ రహదారి నంబర్ 544D నాలుగు లైన్ల విస్తరణలో భాగంగా భూ సేకరణ నిమిత్తం…
Read More » -
ఆంధ్రప్రదేశ్
GUNTUR….పల్నాడులో లెదర్ పార్క్ ఏర్పాటుకు సహకరించండి.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
పల్నాడు జిల్లాలో లెదర్ పార్క్ ఏర్పాటు కోసం టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన విదేశీ ప్రతినిధులతో…
Read More » -
ఆంధ్రప్రదేశ్
GUNTUR NEWS…ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు…ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు
రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజ నిర్మాణమే నినాదంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు…
Read More » -
ఆంధ్రప్రదేశ్
PHIRANGIPURAM…ఆలపాటి గెలుపు కోసం నాయకులు కృషి చేయాలి
ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం ఫిరంగిపురం మండలంలోని కూటమి నాయకులు కృషి చేయాలని…
Read More » -
గుంటూరు
PHIRANGIPURAM…సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఫిరంగిపురం మండలం యర్రగుంట్ల పాడు గ్రామంలో సోమవారం రాత్రి వారధి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిఐ రవీంద్రబాబు…
Read More » -
గుంటూరు
GUNTUR…కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలి..ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
ఈ నెల 11 వ తేదీ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరుగునున్న కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ముఖేష్…
Read More » -
గుంటూరు
GUNTUR..కానిస్టేబుళ్లకు సర్టిఫికెట్లు అందజేసిన ఎస్పీ సతీష్ కుమార్
కానిస్టేబుళ్ల నైపుణ్యాలకు మెరుగులు దిద్దటమే మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రధాన ఉద్దేశం అని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్…
Read More »