chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Jaggayyapet Local News :బలుసుపాడు గ్రామంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమం ఘనంగా నిర్వహణ

జగ్గయ్యపేట:- పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట మండలం, బలుసుపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
కొబ్బరికాయ కొట్టి రూ.10 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు, అలాగే రూ.10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 5 గోకులం షెడ్లను ప్రారంభించారు.

అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.NTR VIJAYAWADA News

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో G. నితిన్, పంచాయతీ రాజ్ AE శ్రీనివాస రావు,జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు,కాసవరం కాలువ చైర్మన్ కానూరి కిషోర్, కృష్ణ ఫార్మర్స్ సొసైటీ చైర్మన్ యానాల గోపీచంద్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు వెలమాటి చంద్రమౌళి (చిట్టిబాబు), గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండెల వెంకటేశ్వర్లు, లక్క అర్జున్, పసల నరసింహారావు, అమ్మనబోయిన ప్రభాకర్, ముసునూరి నాగ పవన్, మందడపు పూర్ణచంద్రరావు, అమ్మనబోయిన నాగరాజు, దూబన కోటి, సైదులు, మార్తి హనుమంతరావు, పఠాన్ కాలేషా, ఏపీవో రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker