chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla gilla ysr congress party :బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నూతన జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా శీలం చంటి

బాపట్ల:12-12-25:-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో కొత్త ఊపిరి నింపుతూ బాపట్ల జిల్లాకు నూతనంగా నియమితులైన యువజన విభాగం జిల్లా వైస్ ప్రెసిడెంట్ శీలం చంటి, చీరాల వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ కారణం వెంకటేష్ బాబు గారిని ఒంగోలు లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు అందజేశారు.ఈ సందర్బంగా శీలం చంటి వెంకటేష్ బాబుకు సెలవాత్తో బొకే అందజేయగా, పార్టీ విభాగంలో కొత్త బాధ్యతలు స్వీకరించిన ఆయనను వెంకటేష్ బాబు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

Bapatla gilla ysr congress party :బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నూతన జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా శీలం చంటి

పార్టీ ప్రారంభ దశల నుంచే కృషి చేసి, పాదపాదంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలం పెంచడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా శీలం చంటిని ప్రస్తావిస్తూ, “మీ నియామకం పార్టీకి మరింత శక్తి తీసుకొస్తుంది. రానున్న ఎన్నికల్లో జగనన్న విజయ పతాకాన్ని ఎగుర వేయడానికి మనమంతా ఐక్యంగా పని చేయాలి” అని వెంకటేష్ బాబు అన్నారు.యువతలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలంగా నాటడానికి, ప్రతి గ్రామం–ప్రతి బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తానని శీలం చంటి ఈ ప్రత్యక్షానంతరం తెలిపారు.

TODAY BAPATLA NEWSఈ కార్యక్రమంలో పేర్లి నానీ, దాసరి రవి కిరణ్, శీలం సన్నీ, ఎం.వి.ఎస్. రమణ, జోయేల్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker