chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

BAPATLA LOCAL NEWS:బాపట్లలో టిబి ముక్త భారత్ అభియాన్ ప్రారంభం 22 పంచాయతీలకు అవార్డులు

బాపట్ల, మార్చి 24: ‘అవును! మనం TBని అంతం చేయగలం – భారత్ నాయకత్వంలో, జనభాగస్వామ్యంతో’ అనే నినాదంతో బాపట్ల జిల్లాలో 100 రోజుల టిబి ముక్త భారత్ అభియాన్ (TBMBA 2.0) కార్యక్రమం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. బాపట్ల జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదాయ, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

BAPATLA LOCAL NEWS:బాపట్లలో టిబి ముక్త భారత్ అభియాన్ ప్రారంభం 22 పంచాయతీలకు అవార్డులు

ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ మంత్రి పార్థసారథి గారు మాట్లాడుతూ, దేశం నుండి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. త్వరిత నిర్ధారణ, సమర్థవంతమైన చికిత్స ద్వారా టిబిని నివారించవచ్చని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. టిబి చికిత్స పూర్తిగా ఉచితంగా అందించబడుతోందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

BAPATLA LOCAL NEWS:బాపట్లలో టిబి ముక్త భారత్ అభియాన్ ప్రారంభం 22 పంచాయతీలకు అవార్డులు

ఈ కార్యక్రమంలో జిల్లాలో 22 పంచాయతీలను టిబి రహిత పంచాయతీలుగా గుర్తించి, వారికి సర్టిఫికేట్లు, మహాత్మా గాంధీ ప్రతిమలను అందజేశారు. టిబి నిర్మూలనలో విశేష కృషి చేసిన పలువురు హెల్త్ వర్కర్లను కూడా ఈ సందర్భంగా గౌరవించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ గారు, డీలర్ డాక్టర్ వి సోమల నాయక్, డిఎన్ఎమ్ఓ డాక్టర్ సాదిక్ గారు, NTEP సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.http://BAPATLA NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker