Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News: బార్ అండ్ రెస్టారెంట్స్ పై ఎక్సైజ్ శాఖభారం వేస్తున్నారు- తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్అసోసియేషన్

హైదరాబాద్‌:25-11-25:- ఎక్సైజ్‌ శాఖ ఖజానా నింపడానికి బార్ అండ్ రెస్టారెంట్లపై అనవసర భారాలు మోపుతుందంటూ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నష్టాల్లో నడుస్తున్న బార్‌లపై ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన జీవో 145 కొత్త సమస్యలను సృష్టిస్తోందని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపించారు.కొత్తగా జారీ చేసిన జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ, హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సమీపంలోని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకొని అసోసియేషన్ బృందం నిరసన దీక్షకు దిగింది.

Hyderabad Local News: బార్ అండ్ రెస్టారెంట్స్ పై ఎక్సైజ్ శాఖభారం వేస్తున్నారు- తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్అసోసియేషన్

ఈ సందర్భంగా దామోదర్ గౌడ్ మాట్లాడుతూ—
అధికారుల తప్పిదాల వల్ల ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని మండిపడ్డారు. తమ వినతిపత్రాలపై స్పందించకుండా, తిరుగుగా తమపైనే కక్ష్యసాధింపు చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.”సెప్టెంబర్ 30న మా లైసెన్స్ రీన్యూవల్ ఫీజుగా 40 లక్షలు చెల్లించాం. కానీ ఈ నెల 14న వచ్చిన జీవో ఆధారంగా అదనంగా 4 లక్షలు చెల్లించాలంటూ ఎక్సైజ్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. రీన్యూవల్ డేట్‌ తరువాత తీసుకువచ్చిన జీవోను కనీసం వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని కోరారు.అదేవిధంగా, బార్లను ఇతర ప్రదేశాలకు మార్చుకునే ఫీజు 16 లక్షల నుంచి 30 లక్షలకు పెంచడం అన్యాయమని పేర్కొన్నారు. రెంటల్ అగ్రిమెంట్లలో రిజిస్ట్రార్ లీజ్ డీడ్‌ను తప్పనిసరి చేయకుండా సడలింపులు ఇవ్వాలని, అలాగే వైన్‌షాపులలో పర్మిట్ రూములు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని దామోదర్ గౌడ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button