ఏప్రిల్ 11 వ తారీకున మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో బీసీల సమస్యలపై కుల గణన పై గత ప్రభుత్వం చేసిన కుల గణన అనుసరించి 52% రిజర్వేషన్ కల్పించాలని ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ అన్నారు. మాట్లాడుతూ రాష్ట్ర అధికార ప్రతినిధి ధరణికోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీలకు 24 శాతం ఇస్తాను 34 శాతం ఇస్తాను మాయ మాటలకు కప్పిపెట్టి గత ప్రభుత్వం తీసినటువంటి బీసీ కులగణలో 52 శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీకి బీసీలు బాయ్ బాయ్ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర మహిళా చైర్మన్ విమేశ్వర్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ ఉమావళి బీసీ సమన్వయ కమిటీ మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగలక్ష్మి , బాపట్ల జిల్లా బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరావు , వివిధ బీసీ సంఘం నాయకులు పాల్గొనడం జరిగింది, కార్యక్రమంలో బీసీ సమన్వయ రాష్ట్ర కమిటీలోకి సంచార జాతులకు సంఘం నుంచి చల్ల రామయ్య ని రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ కోకన్వీనర్గా తీసుకోవడం జరిగింది, అదేవిధంగా బాపట్ల జిల్లా బీసీ సమన్వయ కమిటీ మహిళా చైర్మన్గా శీలం వెంకటేశ్వరమ్మ ని నియమిస్తూ నియామక అందజేయడం జరిగింది.
Read Next
3 days ago
Chrala news:గుండెపోటుతో చీరాల అసిస్టెంట్ BC వెల్ఫేర్ ఆఫీసర్ ఆకస్మిక మృతి :Assistant BC Welfare Officer of Chirala dies suddenly due to heart attack :citynewstelugu.com
4 days ago
Bapatla District: Breaking News:బాపట్ల జిల్లా : బ్రేకింగ్ న్యూస్:మహిళ ఆత్మహత్య I
May 15, 2025
పొదుపు సంఘాలలోని 30 వేల కుటుంబాలకు జీవనోపాధులు కల్పించడం, వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్య: కలెక్టర్ వెంకట మురళి.
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
Check Also
Close
-
Repalle:జగజీవన్ రామ్ 118 వ జయంతి సీపీఎం కార్యాలయంలోApril 5, 2025