Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍 హైదరాబాద్ జిల్లాతెలంగాణ

G O 46 BC la:జీవో 46 బిసిల రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు-ఆర్‌ కృష్ణయ్య

హైదరాబాద్‌ :23-11-25:-బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 46వ జీవోను నిరసిస్తూ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య బషీర్‌బాగ్‌ చౌరస్తాలో జీవో ప్రతులను దహనం చేశారు. బీసీల రాజకీయ భవిష్యత్తుకు ఈ జీవో గొడ్డలిపేటుగా మారిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం బీసీలను రాజ్యాధికారం నుండి దూరం చేసే కుట్రలో భాగంగా జీవో తీసుకొచ్చిందని ఆరోపించిన కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించి 42 శాతం రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించిందని విమర్శించారు.

42 శాతం రిజర్వేషన్ల వ్యవహారం హైకోర్టులో ఇంకా విచారణలోనే ఉందని, కేసు గెలిచే అవకాశం ప్రభుత్వానికి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ జీవో 46 ద్వారా బీసీల “నోటికాడ ముద్ద”ను లాక్కున్నట్టయిందని వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఆర్‌ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button