Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుస్పోర్ట్స్

Bharat mahila cricket:భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాని ఆతిథ్యం

న్యూఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు జట్టు సభ్యులు వరల్డ్ కప్‌లో తమ అనుభవాలను, విజయ విశేషాలను ప్రధానికి వివరించారు.

వారితో మోదీ ఆత్మీయంగా మాట్లాడి అభినందనలు తెలిపారు. అనంతరం “నమో” అని రాసిన ప్రత్యేక జెర్సీని జట్టు తరఫున ప్రధానమంత్రికి అందజేశారు. ట్రోఫీతో కలిసి ఫోటోలు దిగిన ఈ సందర్భంగా ప్రధాని మహిళా క్రీడాకారిణుల ధైర్యసాహసాలను ప్రశంసించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button