Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

The Massive 45000 Demand: Vijayawada Building Workers Union’s Warning to the Coalition Government||భారీ 45000 డిమాండ్: కూటమి ప్రభుత్వానికి విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్చరిక

The Massive 45000 Demand: Vijayawada Building Workers Union's Warning to the Coalition Government||భారీ 45000 డిమాండ్: కూటమి ప్రభుత్వానికి విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్చరిక

చందు విజయవాడ
ప్రచురణార్థం…………. విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి చీర్ల రామస్వామి డిమాండ్.. సంక్షేమ బోర్డు పునరుద్ధరించకపోతే ఉద్యమాలు తప్పవని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని 45 వేల క్లైములు పరిష్కరించాలని విజయవాడ బి ఆర్ టి ఎస్ రోడ్ భాను నగర్ లో భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని అడిగి తెలుసుకుని సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని సంతకాల సేకరణ జరుగుతుండగా కార్మికులు ఒక పూట పని ఉంటే రెండో పూట కూడా పని ఉండట్లేదని మా పిల్లల బ్రతుకులు చాలా విచ్ఛిన్నంగా ఉందని అదే సంక్షేమ బోర్డు ఉంటే యూనియన్ కార్డు ద్వారా క్లైములు ద్వారా లబ్ది పొందే వారిమని రామస్వామి గారితో విన్నవించుకున్నారు.. విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగర అధ్యక్షుడు బెవరశ్రీనివాసరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల బ్రతుకులు రోడ్ల మీద పడుతుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందని వాళ్ల ఆకలి మంటలు నిప్పు కనికిల రగలక ముందే బోర్డు చైర్మన్ ను ఏర్పాటు చేసి తన ద్వారా భవన ప్ నిర్మాణ కార్మిక సమస్యలు తీర్చాలని హితో పలికారు ఈ కార్యక్రమంలో చల్లా వెంకటరమణ రెడపంగు ప్రభుదాస్ శ్రీను భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు..✊️🚩🚩🚩

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker