ఆంధ్రప్రదేశ్

Capital land consolidation tension in Gram Sabha | Ruckus in Ponnekallu village

రాజధాని భూసమీకరణ గ్రామసభలో ఉద్రిక్తత | పొన్నేకల్లు గ్రామంలో రసభస

రాష్ట్ర రాజధాని భూసమీకరణ అంశంపై తాడికొండ నియోజకవర్గంలోని పొన్నేకల్లు గ్రామంలో శనివారం నిర్వహించిన గ్రామసభ తీవ్ర చర్చలకు దారి తీసింది. రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయ భేదాలతో సభ రసాభసగా మారింది.

ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు, అధికారులు భూ సమీకరణపై ప్రజలకు వివరాలు అందించేందుకు ప్రయత్నించారు. అయితే రైతులు ప్రభుత్వంపై అనుమానాలు, గత అనుభవాలపై అసంతృప్తిని వ్యక్తపరిచారు.

అనేక సందర్భాల్లో వాగ్వాదం చోటుచేసుకున్నప్పటికీ, చివరికి అధికారుల సమాధానాలతో రైతులలో కొంతవరకు స్పష్టత

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker