Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

Amaravathi Local News :క్యాష్యూ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిశీలించి సానుకూల చర్యలు తీసుకుంటా- గౌరవనీయ సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి:28-11-25:- ఆంధ్రప్రదేశ్ క్యాష్యూ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, జీడిపప్పు పరిశ్రమపై అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ (AMC) విధానాల వలన ఎదురవుతున్న కీలక సమస్యలను వివరించారు.ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు మేడూరి ఫణి రాఘవులు, మల్లాకన్నన్, ప్రత్తి వెంకట సుబ్బారావు, చుండూరి వెంకట రమణ సుబ్బరాయులు, మారుతి, పార్థ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతినిధులు వివరంగా వివరిచేయగా, వాటిని సీఎం శ్రద్ధగా విని సమగ్రంగా పరిశీలించి అవసరమైన సానుకూల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తరువాత వేటపాలెం దత్తక్షేత్రం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ప్రతినిధులు ముఖ్యమంత్రికి అందజేశారు. దత్తక్షేత్ర కార్యక్రమాల వివరాలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker