chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం– మోటారు వాహనాల తనిఖీ అధికారిణి ఎన్. ప్రసన్న కుమారి

బాపట్ల, జనవరి 29 :-ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని మోటారు వాహనాల తనిఖీ అధికారిణి ఎన్. ప్రసన్న కుమారి స్పష్టం చేశారు.

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె. పరంధామ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Bapatla Local News :సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం– మోటారు వాహనాల తనిఖీ అధికారిణి ఎన్. ప్రసన్న కుమారి

ఈ సందర్భంగా ప్రసన్న కుమారి మాట్లాడుతూ, యువత రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారని, దీనికి ప్రధాన కారణం రోడ్డు నియమాలను పాటించకపోవడమేనని తెలిపారు. విద్యార్థులు ప్రమాదాల బారిన పడితే వారి విలువైన భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు, డ్రైవింగ్ లైసెన్స్ పొందే వరకు వాహనాలను నడపవద్దని విద్యార్థులకు సూచించారు.

Bapatla Local News :సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం– మోటారు వాహనాల తనిఖీ అధికారిణి ఎన్. ప్రసన్న కుమారి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైకాలజిస్ట్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అలాగే సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని విద్యార్థులకు అవగాహన కల్పించారు.Bapatla Local News

మెడికల్ ఆఫీసర్ ఎ. నరేంద్ర కుమార్ ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ చర్యలపై వివరించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి. కిషోర్ బాబు, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి. నిరంజన్ బాబు, కళాశాల సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker