Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

cherukupalli rahadhari prakkana: చెరుకుపల్లి-రహదారి పక్కన యువకుడి.. అనుమానాస్పద మృతి

Guntur:చెరుకుపల్లి:30-11-25:- మండలం ఆరుంబాక గ్రామం సమీపంలో రహదారి పక్కన గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించడం స్థానికులను కలవరపరిచింది. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు, మృతదేహం **బచ్చు సాయి (32)**గా గుర్తించారు.

బచ్చు సాయి చెరుకుపల్లి బ్యాంక్ ఆఫ్ ఇండియా బజార్లోని సాయి ఫ్యాన్సీ షాప్ నిర్వాహకుడి కుమారుడు. పురుగుమందు సేవించడంతో మృతి సంభవించి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వెంటనే సమాచారం అందుకున్న చెరుకుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, మృతుడి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.యువకుడి మృతి ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker