చీరాల: అసిస్టెంట్ బి.సి. వెల్ఫేర్ ఆఫీసర్, ఎన్. రాజేష్ దాసు గుండెపోటుతో మరణించారు. అయన గతంలో మాచర్ల లో పనిచేసారు ప్రస్తుతం చీరాల ల లో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు . ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఐదు , రెండు తరగతులు చదువుతున్నారు .అంత్యక్రియలు ఆదివారం తుములూరు,కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా వారి స్వగృహంలో జరుగుతాయి అని తెలిపారు . దాస్ ఆకస్మిక మరణం కలిచివేసిందని ఆయన లేని లోటు తీర్చలేమని ఆయన సహద్యోగులు తెలిపారు . ఆయన మృతి కి సంతాపం తెలిపినవారిలో దాసరి దయానంద రాజు రిటైర్డ్ రాష్ట్ర అధ్యక్షుడు, రాజోలు శ్రీను, ఎ.వి. సాగర్ బాబు, పి.వి. సాంబశివరావు ఉన్నారు .
Read Next
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
BAPATLA NEWS: నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ను (నీట్ యు. జి. 2025) ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు.
May 4, 2025
Check Also
Close
-
karampudi news:ఆవుదేవరకు జూలకంటి పూజలు…!April 14, 2025