chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థాన శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, సెప్టెంబర్ 20:
చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 22వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాల బ్రోచర్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి శనివారం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా అఖండ భక్తి వాతావరణంలో ఈ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా జరగనున్నట్లు వెల్లడించారు.

పోలేరమ్మ తల్లిని గుంటూరు ప్రజలు గ్రామ దేవతగా భావిస్తూ శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తున్నారని, అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అలంకారాలు, అన్నదానాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేవాలయం స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.

ఉత్సవాల విజయవంతం కోసం దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించిందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను ఘనవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 22వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాల బ్రోచర్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి శనివారం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా అఖండ భక్తి వాతావరణంలో ఈ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా జరగనున్నట్లు వెల్లడించారు.

పోలేరమ్మ తల్లిని గుంటూరు ప్రజలు గ్రామ దేవతగా భావిస్తూ శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తున్నారని, అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అలంకారాలు, అన్నదానాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేవాలయం స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.

ఉత్సవాల విజయవంతం కోసం దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించిందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను ఘనవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 22వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాల బ్రోచర్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి శనివారం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా అఖండ భక్తి వాతావరణంలో ఈ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా జరగనున్నట్లు వెల్లడించారు.

పోలేరమ్మ తల్లిని గుంటూరు ప్రజలు గ్రామ దేవతగా భావిస్తూ శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తున్నారని, అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అలంకారాలు, అన్నదానాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేవాలయం స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.

ఉత్సవాల విజయవంతం కోసం దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించిందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను ఘనవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.చుట్టుగుంట శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 22వ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాల బ్రోచర్‌ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి శనివారం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా అఖండ భక్తి వాతావరణంలో ఈ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా జరగనున్నట్లు వెల్లడించారు.

పోలేరమ్మ తల్లిని గుంటూరు ప్రజలు గ్రామ దేవతగా భావిస్తూ శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తున్నారని, అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అలంకారాలు, అన్నదానాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేవాలయం స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.

ఉత్సవాల విజయవంతం కోసం దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించిందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను ఘనవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker