chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala lo praja dharbar :చీరాల ప్రజా దర్బార్—177 ప్రజా వినతుల స్వీకరణ-చీరాల ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య

చీరాల: డిసెంబర్ 12- 2025:-ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగింది.Chirala Local News ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు హాజరై ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించారు.ప్రజా దర్బార్‌లో మొత్తం 177 అర్జీలు స్వీకరించబడినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వీటిలోఇంటి నిర్మాణాలు & ఇంటి స్థలాలకు సంబంధించినవి – 140,పింఛన్లకు సంబంధించినవి – 27,ఇతర పలు సమస్యలపై – 10 అర్జీలు వచ్చాయని తెలిపారు.ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కొండయ్య హామీ ఇచ్చారు.

Chirala lo praja dharbar :చీరాల ప్రజా దర్బార్—177 ప్రజా వినతుల స్వీకరణ-చీరాల ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య

కార్యక్రమంలో AMC చైర్మన్ కౌతువరపు జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ సుబ్బయ్య, BJP నాయకులు మువ్వల వెంకట రమణారావు, చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, గూడూరు శివరాం ప్రసాద్, ఉసిరిపాటి సురేష్, బాలకృష్ణ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.ప్రజల అర్జీలను పరిష్కరించడంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించినట్లు స్థానికులు అభిప్రాయపడ్డారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker