ఆంధ్రప్రదేశ్ఏలూరు
Congress party under the chairmanship of District Congress Party President Rajanala Rammohan at Nerella Raja Kalyana Mandapam in Eluru district
ఏలూరు జిల్లా లో నేరేళ్ల రాజా కళ్యాణ మండపం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ పీసీసీ చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి.జిల్లా నలుమూలలనుండి కార్యక్రమానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు.