

దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా బలపడే సూచనలు కనిపిస్తుడంటంతో రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది.
ఈ నేపథ్యంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా భారీ వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వెంటనే రైతులు పొలంలో ఉన్న వరి పనులను కుప్పలు వేసి ధాన్యపు రాశులు టార్పాలిన్లుతో కప్పి భద్ర పరిచాలని అధికారులు సూచించారు.







