Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 సికింద్రాబాద్

Gandhi aasupathri ni:గాంధీ ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

సికింద్రాబాద్:06-11-25-:రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గాంధీ ఆసుపత్రిని సందర్శించింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ శమీమ్ అక్తర్ ఆధ్వర్యంలోని బృందం గురువారం గాంధీ ఆసుపత్రికి చేరుకుంది. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యసేవలను స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న వసతులను, పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు.

జస్టిస్ శమీమ్ అక్తర్ మాట్లాడుతూ, “రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పేద ప్రజలు గాంధీ ఆసుపత్రికి వస్తున్నారు. వైద్యులు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కమిషన్ వరుసగా సందర్శిస్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగానే గాంధీని పరిశీలించాం,” అని తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button