Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Gilla Collectorate lo: జిల్లా కలెక్టరేట్‌లో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)

బాపట్ల: నవంబర్ 09:– ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నేడు జిల్లా కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు అందజేసిన అర్జీలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.తదుపరి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి నేరుగా సమస్యల అర్జీలను స్వీకరించే కార్యక్రమం కొనసాగనుందని కలెక్టర్ తెలిపారు.

జిల్లా కలెక్టరేట్‌తో పాటు ప్రతి రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల తహశీల్దార్ కార్యాలయాలలో కూడా తహశీల్దార్లు, ఎంపీడీఓలు ప్రజల అర్జీలను స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే ఇచ్చిన అర్జీల పరిష్కారం స్థితి తెలుసుకోవాలనుకునే వారు 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని, లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని డాక్టర్ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button