Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Goshamahal Lo corporetor: గోషామహల్‌లో కార్పొరేటర్‌ శంకర్ యాదవ్ మానవతా గుణం…ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భద్రాచలం విహారయాత్ర

హైదరాబాద్‌: మహరాజ్‌గంజ్‌:30-11-25:-ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆనందం పంచాలని లక్ష్యంగా పెట్టుకున్న బేగంబజార్ కార్పొరేటర్‌, జీహెచ్ఎంసి బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రతి ఏటా సొంత ఖర్చులతో విహారయాత్రలకు విద్యార్థులను తీసుకెళ్తూ స్థానికుల మన్ననలు పొందుతున్న ఆయన, ఈసారి మహరాజ్‌గంజ్‌లోని శ్రీ సావిత్రి కన్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను భద్రాచలం యాత్రకు పంపించారు.

Goshamahal Lo corporetor: గోషామహల్‌లో కార్పొరేటర్‌ శంకర్ యాదవ్ మానవతా గుణం…ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భద్రాచలం విహారయాత్ర

ఈ సందర్బంగా ప్రత్యేక బస్సులో 50 మంది విద్యార్థులు, వారి ఉపాధ్యాయులతో కలిసి భద్రాచలం శ్రీ సీతారాముల వారి దర్శనం చేశారు. బేగంబజార్ ప్రాంతాల్లో హామాలీ, కూలీ పనులు చేస్తూ జీవిస్తున్న కుటుంబాల పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారని, వారి కోరిక మేరకు గత ఐదేళ్లుగా వారు కోరిన ప్రదేశాలకు విహారయాత్రలు ఏర్పాటు చేస్తున్నట్లు శంకర్ యాదవ్ తెలిపారు.

Goshamahal Lo corporetor: గోషామహల్‌లో కార్పొరేటర్‌ శంకర్ యాదవ్ మానవతా గుణం…ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు భద్రాచలం విహారయాత్ర

ఇక విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యమని పేర్కొంటూ, ప్రస్తుతం తెలుగు మీడియంలో బోధన జరుగుతున్న ఈ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం తరగతులు కూడా ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులను కోరినట్లు ఆయన తెలిపారు. Shankar Yadav చేసిన ఈ సేవా కార్యక్రమంపై తల్లిదండ్రులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker