chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍 పల్నాడు జిల్లాఆంధ్రప్రదేశ్

Government Chief Whip GV at Mega Parents Teachers Meeting..

పల్నాడు జిల్లా, వినుకొండ.

మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ప్రభుత్వ చీఫ్ విప్ జివి..

వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో గురువారం జరిగిన , మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో *ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జి.వి. ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జివి మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమన్వయం ఎంత అవసరమో వివరించారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పాఠశాల అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. భవిష్యత్తులో కూడా విద్యారంగ అభివృద్ధి కి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker